Top Stories

కూటమి పాలనలో 4 నెలలకే 127 మహిళలు మిస్సింగ్

ఏపీలో కూటమి పాలన అరాచకాలకు ఆకృత్యాలకు అడ్డాగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణాలు చోటు చేసుకుంటున్నయి. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు.. నడిరోడ్డుపై హత్యలు జరుగుతున్న ఈ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. పచ్చ మూకలు స్వైర విహారం చేస్తూ రెచ్చిపోతున్నాయి. ఈ దారుణాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు.

ప్రతిపక్షాలకు చెందిన నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ జైల్లో పెడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఏపీని మరో బీహార్ కంటే దారుణంగా కూటమి నాయకులు తయారు చేశారు. ఇదే విషయాన్ని జై భీమ్ రావు పార్టీ అధినేత జడ శ్రవణ్ మీడియా ముఖంగా వెల్లడించారు. ఒక చానల్లో నిర్వహించిన డిబేట్లో ఆయన మాట్లాడుతూ ఈ వివరాలను బహిర్గతం చేశారు. గడిచిన 5 నెలలు కూటమిపాలనలో 127 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారని, వీరిలో ఐదు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 15 నుంచి 20 మంది వరకు ఉన్నారని వెల్లడించారు. వీరంతా అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై హత్య గావించబడ్డారని వెల్లడించారు. మీడియా ముందుకు రానివి ఇటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయని, వీటిపై ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పాలను ఉందా అన్నట్టుగా ప్రస్తుతం దారుణాలు చోటు చేసుకుంటున్నాయని అసహనం వ్యక్తం చేశారు. జడ శ్రవణ్ వెల్లడించిన వివరాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో కూటమి ప్రభుత్వం రావాలని తీవ్రస్థాయిలో ప్రయత్నం సాగించిన జడ శ్రవణ్ వంటి వాళ్లే ఈ ప్రభుత్వ తీరుపై అసహనాన్ని వ్యక్తం చేస్తుండడం ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా చెప్పవచ్చు అంటూ పలువురు పేర్కొంటున్నారు. ఈ వివరాలు వెల్లడించిన జడ శ్రవణ్ ను నియంత్రించేందుకు సిద్ధమవుతుందా.? అన్న చర్చ కూడా సాగుతోంది. జడ శ్రవణ్ మాట్లాడిన వీడియో మీరు చూడండి.

Trending today

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

Topics

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

పో పోవయ్యా ‘బాబు’

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... ఏకంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

దువ్వాడ మరో సంచలనం

వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలతో మరోసారి సంచలనం...

Related Articles

Popular Categories