Top Stories

సేవ్ ఏపీ ఫ్రం టీడీపీ

‘‘మినిమం 12 కేసులుంటేనే టీడీపీ వాడిగా గుర్తిస్తా..’’ అని రెడ్ బుక్ లోకేష్ చెప్పాక కూడా కార్యకర్తలు ఊరుకుంటారా? ఇప్పుడు ఏపీలో పెను విధ్వంసానికి పాల్పడుతున్నారు. పల్నాడులో ఓ వైసీపీ కార్యకర్తను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే నరికి చంపాడు.

టీడీపీ కూటమి పాలనలో నెలరోజుల్లోనే రెడ్ బుక్ అమలు చేస్తున్నారు. ఈ నెల రోజుల రక్త చరిత్ర నమోదైంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక.. దాడులు దౌర్జన్యాలు – 1,050 జరిగాయి. హత్యాయత్నాలు – 300 చోటు చేసుకున్నాయి.
హత్యలు- 31 జరిగాయి.. వేధింపులు తాళలేక ఆత్మహత్యలు- 35 జరిగాయి.. ఇక ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం- 560 కేసులు..
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం- 490 నమోదయ్యాయి.

టీడీపీ గుండాల దాడిని తట్టుకోలేక గ్రామాలు విడిచి వెళ్లిన కుటుంబాలు -2,705 గా గణాకాంలు పేర్కొన్నారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే తెలంగాణకు వెళ్లిన కుటుంబాలు -1,500గా ఉన్నాయి.

ఇక ఇక మహిళలు చిన్నారుల రేప్ లు హత్యలు చెప్పక్కర్లేదు .. 3 రేపులు,6 హత్యలుగా సాగుతోంది. ఇంతటి దారుణంగా పాలిస్తూ చంద్రబాబు, లోకేష్ ఏపీని నేరాంధ్రప్రదేశ్ గా మార్చేశారు.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories