Top Stories

బాబు.. ఈవీఎం.. ఏబీఎన్ చెప్పిన నిజం!

ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడికెళ్లినా జనం హోరెత్తుతున్నారు. చంద్రబాబు వెళితే అసలు సీఎం వచ్చాడు అని కూడా తొంగి చూడడం లేదు. జనాదరణ విషయంలో జగన్ ను మించిన వారు లేరు. అయితే ఓట్ల ఫలితాలు మాత్రం తారుమారుగా వచ్చాయి. ఏపీలో జగన్ ఓడిపోయారు. చంద్రబాబు కూటమి గెలిచారు. అయితే ఇప్పటికీ బాబు గెలుపుపై అనేక అనుమానాలు ఉన్నాయి.

ఏపీలో కూటమి గెలుపుపై ఇప్పటికీ జనంలో, వైసీపీలో అనుమానాలున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారని అందరూ అనుమానిస్తున్నారు. కేంద్రంతో అందుకే పొత్తు పెట్టుకున్నారని.. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వైసీపీ నేతలు పేర్కొన్నారు.

సింగపూర్‌లో కూర్చొని టెక్నికల్‌గా ఈవీఎంలను ట్యాపరింగ్‌ చేశారా? మరొక చోట చేశారా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుందని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. బార్‌కోడ్‌ల ద్వారా ట్యాంపరింగ్‌ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

వ్యవస్థలను మేనేజ్‌ చేసి చంద్రబాబు ఇదంతా నడిపించారని వైసీపీ నేతలు ఎప్పటినుంచో చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కామ్‌ జరిగిందని.. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి రెడీ అవుతున్నారు.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories