Top Stories

YS Jagan : ఇలాంటి ఒక లీడర్ కావాలి కదా..!

YS Jagan : నాయకుడంటే నడిపించాలి.. ముందుండాలి.. ప్రజల కష్టాలను దగ్గరనుంచి చూడాలి.. అప్పుడు ఆ నేత గుండెల్లో ఉంటాడు. నాడు వైఎస్ఆర్ ప్రజల పక్షపాతిగా ఎలా మారాడో.. ఇప్పుడు జగన్ కూడా అలాంటి బాట పడుతున్నాడు. అవును నిజం.. జగన్ ప్రజల క్షేత్రస్థాయిలోకి వెళ్లి మరీ సమస్యలు తెలుసుకుంటున్న తీరు ఫిదా చేస్తోంది.

జగన్ అంటే ఒక అండా..దండా అని ప్రజలు భావిస్తున్నారు. అచ్యుతాపురం ప్రమాద బాధితులను పరామర్శించడానికి మొన్న పవన్ కళ్యాణ్ వస్తే పెద్దగా జనం లేరు. నిన్న చంద్రబాబు వస్తే అసలు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.. అదే జగన్ వస్తే జనసంద్రమైంది. ఆస్పత్రి ప్రజలతో నిండిపోయింది. ఒక గొప్ప నాయకుడికే ఇంతటి ప్రజాదరణ ఉంటుంది.

ఈవీఎం ట్యాంపరింగ్ తో గెలిచిన చంద్రబాబు, పవన్ లకు ఆ స్థాయి లేదని వారు వచ్చినప్పుడు జనాలను బట్టే తెలుస్తోంది. కానీ జగన్ వస్తే మాత్రం జన ఉప్పెన కనిపిస్తోంది. నినాదాలు, జగనన్న పిలుపులతో హోరెత్తుతోంది..

జగన్ కూడా ఏదో ఫొటోల కోసం కాకుండా బాధితుల మంచంపై కూర్చొని వారి చేతిలో చేయి వేసి.. వారి దెబ్బలు చూసి ఒక అన్నలా.. తండ్రిలా వారి సమస్యలు తెలుసుకున్న వీడియోలు అందరినీ ఉద్వేగానికి గురిచేశాయి. బాధితులకు ఎంతో గొప్ప ఓదార్పునిచ్చాయి. ‘ఇలాంటి ఒక లీడర్ కావాలి కదరా’ అంటూ నెటిజన్లు జగన్ వీడియోలను షేర్ చేస్తూ కొనియాడుతున్నారు.

Trending today

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

Topics

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

Related Articles

Popular Categories