Top Stories

Pawan Kalyan : పచ్చి అబద్దాల మాంత్రికుడు ‘పవన్’

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అబద్ధాలతో రాజకీయాన్ని మార్చగలడు.. తిమ్మిని బమ్మిని చేసి చంద్రబాబుపై సానుభూతి తెప్పించగలడు. ఒక విష ప్రచారాన్ని చేసి జగన్ ను వైసీపీని విలన్ ను చేయగలదు. బలమైన పచ్చమీడియా, చంద్రబాబు అండతో గతంలో ఏపీలో 30వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే స్వయంగా కేంద్రమే ఇందులో 28వేల మంది మిస్ అయితే 27400 మంది రికవరీ అయ్యారని.. ఒక 600 మంది ఆచూకీనే తెలియడం లేదని పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసేసరికి పవన్ కళ్యాణ్ నోరు మూతపడింది.

ప్రతిపక్షంలో ఉండగా ఇదే పవన్ ప్రతీ సభలోనూ ఏపీ మహిళలు అదృశ్యమవుతున్నారని.. వాలంటీర్లు మాయం చేస్తున్నారని ఆరోపించాడు. కేంద్రం దీనిపై పార్లమెంట్ లో ప్రకటన చేయగానే తమ కూటమిలోని బీజేపీ నే క్లారిటీ ఇవ్వగానే దీనిపై మాత్రం పవన్ నోరుమెదపరు.

కళ్లు మూసుకొని కళ్లు తెరిచేలోపు పవన్ అబద్దాలు చెబుతారు. వాటిని నమ్మించగలడు. బీజేపీ ప్రభుత్వంలోని కేంద్రమంత్రి స్వయంగా పార్లమెంట్ లో ప్రకటన చేసినా దీనిపై ఇప్పుడు అధికారంలో ఉన్న పవన్ స్పందించడు. అప్పుడు గొంతు చించుకున్న జనసేన వీరమహిళలు నోరెత్తరు. జనసైనికులు అస్సలు స్పందించరు.

పవన్ దీనిపై ఎందుకు వివరణ ఇవ్వరు. పార్లమెంట్ లో ఇచ్చిన స్టేట్ మెంట్ కు క్లారిటీ ఇవ్వాలి. 30వేల మంది మిస్సింగ్ పై క్లారిఫికేషన్ ఇవ్వాలి. దీన్ని బట్టి పచ్చి అబద్దాల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మేరకు మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ మీడియా ముఖంగా కడిగేసిన పరిస్థితి నెలకొంది. ఆ వీడియో వైరల్ అవుతోంది.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories