Top Stories

‘జడ’ విప్పిన ‘బాబు’ గుట్టు

చంద్రబాబు ఇళ్లు మునగకుండా ఉండేందుకే బుడమేరు నీటిని వదిలారని.. దానివల్ల విజయవాడ నీటి మునిగిందని సంచలన ఆరోపణలు చేశాడు మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్. అంతేకాదు.. దాని వెనుక ఉన్న గుట్టును తాజాగా బయటపెట్టి సంచలనం రేపారు.

చంద్రబాబు ఇల్లు మునిగిందని ప్రకాషం బ్యారేజీ మూసేశారని.. అక్కడి నుంచి చూస్తే చంద్రబాబు ఇల్లు కనిపిస్తుందని.. అందుకే ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా ఇలా చేశారని జడ శ్రావణ్ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఇల్లు మునిగిందని విలేకరుల ముందే దబాయించాడని.. ఈనాడు, జ్యోతిలు అస్సలు దీన్ని ఒప్పుకోలేదన్నారు.

1000 ఇసుక బస్తాలు వేసి చంద్రబాబు ఇంట్లోకి కృష్ణా నీరు రాకుండా మళ్లించారని.. చంద్రబాబు ఇల్లు మునిగితే జాతీయ స్థాయిలో వార్త అవుతుందనే దాన్ని మునగకుండా ఇంత పనిచేశారని.. ఈ ఫొటోలు రాకుండా జాగ్రత్త పడ్డారని జడ శ్రావణ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రకాషం బ్యారేజీ నుంచి వెళుతుంటే చంద్రబాబు ఇల్లు కనపడుతుందనే రాకపోకలు మూసేశారని.. చంద్రబాబు అక్రమ కట్టడంలో బాబు ఉంటున్నాడని.. ముఖ్యమంత్రి అక్రమ కట్టడంలో ఉన్న అక్రమమని ప్రచారం చేస్తారని దాచేశారని జడ శ్రావణ్ ఆరోపించారు.

ముఖ్యమంత్రి అక్రమ కట్టడాన్ని రక్షించడానికి ఇదంతా చేశారని జడ శ్రావణ్ ఆరోపించారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతుంది.

Trending today

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

Topics

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

Related Articles

Popular Categories