Top Stories

పిఠాపురంకు జగన్.. పవన్ గుండెళ్లు రైళ్లు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నేడు పిఠాపురంలో పర్యటించారు. ఏలేరు ముంపు ప్రభావిత గ్రామాలను సందర్శించారు.. ఈరోజు ఉదయం 9:15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. 10:30 గంటలకు పిఠాపురం చేరుకున్నారు..

జిల్లావ్యాప్తంగా వరదల కారణంగా 75 వేల హెక్టార్లలో వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీంతో 41 వేల మంది రైతులు నష్టపోయారని తేలింది. పంటనష్టం అపారంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. పిఠాపురం జిల్లాలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వేల హెక్టార్లలో చేతికొచ్చిన మొక్కలు నీటమునిగాయి. ఏలేరు రిజర్వాయర్ నుంచి ఇన్ ఫ్లో ఏమాత్రం తగ్గలేదు.

అదే సమయంలో పిఠాపురం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అసలు సపోర్ట్ చేయలేదని జగన్ అక్కడికి వెళ్లి నిరూపించేందుకు సిద్ధమయ్యారు. సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోని పవన్ రాష్ట్రానికి ఏం చేస్తాడో చూపిస్తానన్నారు. జగన్ యాత్ర ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గుండెల్లో రైళ్లు కదుపుతోంది.

Trending today

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

Topics

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

పో పోవయ్యా ‘బాబు’

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... ఏకంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

దువ్వాడ మరో సంచలనం

వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలతో మరోసారి సంచలనం...

Related Articles

Popular Categories