Top Stories

జీతాల్లేవు.. చేతులెత్తేసిన ‘బాబు’

ముచ్చటగా మూడు నెలలు అంతే.. బాబు హనీమూన్ ముగిసింది. ఉద్యోగులకు మూడు నెలల పాటు తమది ‘మంచి ప్రభుత్వం’ అన్నసినిమా చూపించిన బాబు గారు.. ఇప్పుడు చేతులెత్తేసారు.ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇంకా జీతాలు పడకపోవడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు.

ప్రస్తుతం 5వ తేదీ వచ్చినా ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు పడలేదు. కొందరికీ పడుతున్నాయి ఇప్పుడే.. శుక్రవారం నాటికి జీతాల చెల్లింపులు రూ.1500 కోట్లు పెండింగ్ లో ఉన్నట్టు చంద్రబాబు అనుంగ పత్రిక ఆంధ్రజ్యోతి తెలిపింది.

సాయంత్రం నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు బ్యాంకు ఖాతాల్లో వేతనాలు పడుతాయా? అని బ్యాంకులు, మొబైల్ పోన్ల చుట్టూ చూస్తున్నారు. కొందరికి పడి ఇంకొందరికీ వేయకపోవడంతో గందరగోళం నెలకొంది.

చంద్రబాబు వద్ద ఖాజానా ఖాళీ అయ్యింది. సంపద సృష్టిస్తానన్న పెద్దమనిషి ఏం సృష్టించకపోవడంతో దమ్మిడి ఆదాయం లేదు. దీంతో ఇప్పటికే సూపర్ 6 పథకాలకు మంగళం పాడిన చంద్రబాబు ఇప్పుడు కనీసం జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి దిగజారాడు.

ఎంతో గొప్పగా విజనరీ అన్న చంద్రబాబు కనీసం జీతాలు కూడా పండుగ నాడు ఇవ్వకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదని.. చెడ్డ ప్రభుత్వం అని నినదిస్తున్నారు.

Trending today

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

Topics

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

Related Articles

Popular Categories