Top Stories

ఎదవ.. సన్నాసి.. రాధాకృష్ణ చిల్లర పడేస్తాడు.. ఏబీఎన్ వెంకటకృష్ణ బండారం బయటపెట్టిన పోసాని

‘చెప్పేవి శ్రీరంగనీతులు.. కానీ సొచ్చేవి అవేవో గుడిసెలు అన్నట్టుగా’ ఉంటుంది మన ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో జర్నలిస్ట్ గా చెప్పుకునే వెంకటకృష్ణ గారి మాటల పరిస్థితి. ఆయన ఒక మామూలు జర్నలిస్టుగా ఎందరినో బతిమిలాడి బామాలి బతికిన రోజులు మరిచిపోయి ఇప్పుటు టాప్ పొజిషన్ లో ఉన్నాడని ఎవరి మీద పడితే వారి మీద పడిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో పట్టపగ్గాల్లేకుండా పోయాయి.

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలోకి రాకముందు సాధారణ జర్నలిస్టుగా ఉన్నప్పుడు రూ.2వేల కోసం కూడా తనను అడుక్కున్నాడని.. రాధాకృష్ణ చిల్లర వేస్తే తీసుకునేవాడని వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సంచలన ఆరోపణలు చేశారు.

ఇదే ఏబీఎన్ లో ఉన్న వెంకటకృష్ణ తనకు ఎన్నో సార్లు ఫోన్ చేశాడని.. తాను ఒకటే చెప్పానని.. ‘నువ్వు ఎన్నైనా విమర్శలు చేసుకో.. కానీ వ్యక్తిగతంగా.. కుటుంబ పరంగా..చంపుతామంటూ ’ పర్సనల్ గా తిట్టొద్దు అని హెచ్చరించానన్నారు.

దీనికి వెంకటకృష్ణ.. ‘ఇలా మాట్లాడితే నా పెళ్లాం బిడ్డలు కూడా బాగా తిట్టారన్నా’ అంటూ తన వద్ద ఆవేదన చెందాడని పోసాని బయటపెట్టాడు. నీకు చీము నెత్తూరు లేదని.. రాధాకృష్ణ వద్ద చిల్లర కోసం ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నాడని పోసాని విమర్శలు గుప్పించారు.

ప్రస్తుతం వెంకటకృష్ణ గురించి పోసాని మాట్లాడిన ఆ వీడియో వైరల్ అవుతోంది. మీరూ చూసి మీ కామెంట్ తెలియజేయండి.

వీడియో కోసం క్లిక్ చేయండి

https://www.facebook.com/reel/3824494617820743

Trending today

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

Topics

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

Related Articles

Popular Categories