Top Stories

తిరుమలలో మళ్లీ ఘోర అపచారం.. చేసింది టీడీపీ నేతలే!.. వైరల్ వీడియో

అయ్యా పవన్ కళ్యాణ్ గారూ… మ‌హాప‌చారం జ‌రిగిపోయింది. తిరుమల స్వామి వారికి పెట్టే ప్ర‌సాదం అప‌విత్రం అయింది. స‌నాత‌న ధ‌ర్మం ప్ర‌కారం స్వామి వారికి పెట్టే ప్ర‌సాదాన్ని వాస‌న కానీ, రుచి కానీ చూడ‌కూడ‌దు కాబ‌ట్టి మీరు వెంట‌నే రెడీ అయిపోండి.. ఈ సారి దీక్ష మామూలుగా ఉండ‌కూడ‌దు’’ అని టీడీపీ నేతలు రుచి చూసిన తిరుమల లడ్డూ వీడియోలను వైరల్ చేస్తూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. వెంటనే బ‌హిరంగ స‌భ‌లు పెట్టి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, త‌మిళ్ భాష‌ల్లో ఉప‌న్యాసాలు ఇవ్వాలి. పూన‌కం వ‌చ్చిన మాదిరి ఊగి పోవాలి.. అంటూ పవన్ కు సూచిస్తున్నారు.

తిరుమలలో మళ్లీ అపచారం జరిగింది. ఈసారి చేసింది తెలుగుదేశం నేతలే కావడం గమనార్హం. ఆగమశాస్త్రం ప్రకారం ప్రసాదాన్ని ఎట్టి పరోస్థితుల్లో రుచి చూసే నెపంతో ఎంగిలి చేయకూడదు… ఇది మహా పాపం.. ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రం ఎమ్మెల్యేలు అయినా, అధికారులైన అంతా వాళ్ళ ఇష్టమే.. ఒక ఆచారం, ఒక భక్తి ఏమి ఉండవు… అహంకారం తప్ప.

ప్రసాదం రుచి చూసి , ఎంగిలి చేసి భక్తులకు పంచుతారా ? అంటూ ఈ వీడియోలు వైరల్ చేసి నెటిజన్లు, తిరుమల భక్తులు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రసాదం పోటు లో ఫోటోలు బయటపెట్టి కడిగేస్తున్నారు. సనాతన ధర్మం అంటూ ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వీళ్ళ మీద ఏమి చర్యలు తీసుకుంటారు ? అంటూ ప్రశ్నిస్తున్నారు.

Trending today

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

Topics

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

Related Articles

Popular Categories