Top Stories

బ్రాందీ జీ! బాబు పాలనలో మహిళలకే లిక్కర్ బిజినెస్

చంద్రబాబు ‘మద్యం’ జూదంలో మహిళలే లిక్కర్ రాణులుగా ఎదుగుతున్న పరిస్థితి ఏపీలో కనిపిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. సాధారణంగా మహిళలంటే పద్ధతిగా ఏ రంగంలోనైనా రాణించే ధీర వనితలు.. కానీ చంద్రబాబు మద్యం లక్కీ డ్రా షాపుల కేటాయింపులో ఇప్పుడు 10శాతం మద్యం దుకాణాలు మహిళలకే రావడం షాకింగ్ అని చెప్పొచ్చు.

ఏపీ మద్యం దుకాణాల లక్కీ డ్రాలో 345 దుకాణాలను మహిళలే దక్కించుకున్నారంటే బాబు గారి సర్కార్ ప్రోత్సాహాన్ని అర్థం చేసుకోవచ్చు. అత్యధికంగా విశాఖలో 31 మందికి ఈ మద్యం దుకాణాలు రావడం గమనార్హం.

ఇక ఎక్కువ పోటీ ఉన్న మూడు మద్యం షాపులు తెలంగాణ వాసులకే దక్కడం గమనార్హం. మొత్తంగా ఈ ఏపీలో మద్యం దుకాణాల పోటీల్లో మహిళలు ఈ రేంజ్ లో పోటీపడడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

జగన్ పాలనలో వారికి పాలనలో భాగస్వామ్యం చేస్తే.. చంద్రబాబు మాత్రం లిక్కర్ దుకాణాల్లో మహిళల ప్రాధాన్యం పెంచడంపై వైసీపీ సెటైర్లు వేస్తోంది. మీమ్స్, ట్రోల్స్ చేస్తూ .. ‘నాడు గాంధీజీ మహిళలు అర్థరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అంటే.. బాబు గారి పాలనలో ఆడవారు అర్ధరాత్రి వైన్ షాప్ నడిపినప్పుడే తెలుగుదేశానికి స్వాతంత్ర్యం’ అని సెటైర్లు వేస్తున్నారు.

మొత్తానికి బాబు గారిని ‘బ్రాందీజీ’ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఆ మీమ్స్, ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.

Trending today

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

Topics

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

Related Articles

Popular Categories