Top Stories

నువ్వు చెప్తావ్ బాబూ.. కానీ జగన్ ఇలా చేసి చూపిస్తాడు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో భాగంగా గతంలో రుషికొండపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిన భవనాలను పరిశీలించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, మంది మార్బలంతో వెళ్లిన చంద్రబాబు నాయుడు భవనంలోని అణువణువును పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు భవన నిర్మాణాన్ని అద్భుతమంటూ కీర్తించారు. జపాన్లో వినియోగించే టెక్నాలజీని ఎక్కడ ఉపయోగించారు అంటూ పేర్కొన్నారు. జపాన్లో వినియోగించే టెక్నాలజీ ఉపయోగించి ల్యాండ్ స్లైడ్ జరగకుండా, డ్రౌంటింగ్ పర్ఫెక్ట్ గా చేసి ఇవన్నీ తయారు చేశారంటూ చంద్రబాబు నాయుడు నిర్మాణ తీరును ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రూ.450 కోట్ల రూపాయలు వెచ్చించి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ప్రతిపక్ష నేతతోనే ఔరా అనిపించిన జగన్మోహన్ రెడ్డి దమ్ము ఇది అంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు. ఇన్నేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ఒక్క భవనమైన ఇటువంటిది కట్టావా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

వేలకోట్ల రూపాయలు అమరావతికి ఖర్చు చేశామని చెప్పిన నువ్వు ఇటువంటి భవనం కట్టుకుంటే ఎన్ని గొప్పలు చెప్పుకుంటే వాడుకో అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నువ్వు మాటలు మాత్రమే చెబుతావ్, జగన్మోహన్ రెడ్డి మాత్రం చేసి చూపిస్తారంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. నీది మాటల ప్రభుత్వమైతే జగన్మోహన్ రెడ్డి చేతల ప్రభుత్వం అంటూ సెటైర్లు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కట్టిన బిల్డింగును చూడడానికే మీరు క్యూ కడుతున్నారని, కనీసం సిగ్గుపడడం లేదంటూ మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

Trending today

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

Topics

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

పో పోవయ్యా ‘బాబు’

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... ఏకంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

దువ్వాడ మరో సంచలనం

వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలతో మరోసారి సంచలనం...

Related Articles

Popular Categories