Top Stories

అడ్డంగా దొరికిన పవన్ కళ్యాణ్

మొన్న కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఏకంగా పార్లమెంటులోనే ఏపీలో మిస్సింగ్ అయిన మహిళలు 99 శాతం రికవరీ అయ్యారని లెక్కలతో సహా బయటపెట్టాడు. ఇక నిన్న అసెంబ్లీలో హోంమంత్రి అనిత కూడా అసలు ఏపీలో మిస్ అయిన మహిళలందరూ కూడా తిరిగి పోలీసులు కాపాడి వారి వద్దకు చేర్చారన్నారు.

కానీ ఇదే పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందర నాటి వైఎస్ జగన్ ప్రభుత్వంపై, వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ‘ఏపీలో 33వేల మంది మహిళలు మిస్ అయ్యారని.. వాలంటీర్లు కిడ్నాప్ చేశారని.. జగన్ ప్రభుత్వం హస్తం ఉందని ’ పవన్ గత ఎన్నికల ముందర ఆరోపించారు. ఢిల్లీలో ఉండే కేంద్ర నిఘా సంస్థలు తనకు చెప్పాయని అబద్దాలు ప్రచారం చేశాయి.

పవన్ కళ్యాణ్ అప్పటికి కేవలం మంత్రి, ఎమ్మెల్యే కూడా కాడు. అయినా కూడా కేంద్ర అధికారులు వచ్చి పవన్ తన చెవిలో చెప్పినట్టుగా అబద్ధాలు ఆడాడు. జగన్ రివ్యూ పెట్టావా? ఆడబిడ్డలు మిస్ అయితే ఇలా చేస్తావా? అంటూ ఆడిపోసుకున్నారు.

కానీ కేంద్రమంత్రి బండి సంజయ్, హోంమంత్రి అనిత ఇప్పుడు ఆధారాలతో బయటపెట్టి పవన్ వాదన తప్పు అని నిరూపించారు. మరి ఇలా అడ్డంగా బుక్కైన పవన్ కళ్యాణ్ తాను చేసిన తప్పుడు ప్రచారంపై ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Trending today

దివ్వెల పిలుస్తోంది ‘దువ్వాడ’

వైసీపీ మాజీ నాయకుడు దువ్వాడ శ్రీనివాసరావుకు ప్రియురాలిగా పేరుపొందిన దివ్వెల మాధురి,...

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

Topics

దివ్వెల పిలుస్తోంది ‘దువ్వాడ’

వైసీపీ మాజీ నాయకుడు దువ్వాడ శ్రీనివాసరావుకు ప్రియురాలిగా పేరుపొందిన దివ్వెల మాధురి,...

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

Related Articles

Popular Categories