Top Stories

అదే నిజమైతే.. మరోసారి సీఎంగా జగన్!

ఏపీ రాజకీయాలు ప్రతీ 5 ఏళ్లకోసారి మారుతున్నాయి. తెలంగాణలో ప్రతీ 10 ఏళ్లకు అధికారం చేతులు మారుతోంది. కానీ ఏపీలోని అగ్రెసివ్ రాజకీయ నేతలు.. వారికి తోడు ప్రజల్లోనూ పంతాలు పట్టింపుల వల్ల 5 ఏళ్ల పాటు ఏ రాజకీయ పార్టీని కొనసాగించడం లేదు.

తమిళనాడులో వలే ఏపీలోనూ ప్రతీ 5 ఏళ్లకోసారి అధికారాన్ని మార్చుతున్నారు. ఆ ఒరవడి ఏపీ విడిపోయాక మొదలైంది. 2014లో చంద్రబాబును గెలిపించిన ఏపీ ప్రజలు 2019లో మాత్రం జగన్ కు పట్టం కట్టారు. మళ్లీ 2029లో ఖచ్చితంగా జగన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. వాటిలో ఏ పార్టీకి వరుసగా రెండుసార్లు ప్రజలు అధికారం ఇవ్వలేదు. దీంతో ఇతర విషయాలతో సంబంధం లేకుండా.. తమిళ ప్రజలలాగా ఆంధ్రులు ప్రతిసారి మార్పు కోరుకుంటున్నారని నిపుణులు భావిస్తున్నారు.

అదే నిజమైతే 2029లో జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి పట్టంకట్టి జగన్ను మరోసారి సీఎం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇప్పటికే సూపర్ 6 సహా చంద్రబాబు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేకపోతున్నారు. నీకు 15 వేలు, నీకు 18 వేలు అన్న టీడీపీ నేతలపై ప్రజలు చీదరించుకుంటున్నారు. గ్రామాలు, పట్టణాల్లో నిలదీతలు ఎక్కువైపోయాయి. శాంతి భద్రతలు ఏపీలో పడిపోయాయి. చూస్తుంటే ఏపీలో టీడీపీ ఎన్నికల హామీల వైఫల్యంతో ఖచ్చితంగా వచ్చేసారి ఓడిపోతుందని.. జగన్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.

Trending today

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

Topics

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

Related Articles

Popular Categories