Top Stories

వచ్చేశాడండీ.. జెండా కూలీ జాలిరెడ్డి

’వినేటోడు ఉంటే.. ఇంట్లో నుంచి విమానం యెళ్లింది’ అన్న చందంగా తయారైంది ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీరు. ఆయన చేసే పని అర్ధ రూపాయి అయితే.. చెప్పే మాటలు ఐదు వందల రూపాయలు అన్నట్టుగా ఉంటాయి. ఇ ప్పుడే అవే ఆయన్ను సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌కు గురి చేస్తున్నాయి.

తనకు మరాఠీ తెలుసునని, మరాఠీ భాషను గౌరవిస్తానని ఇటీవల మహారాష్ట్రలో ఎన్నికల్లో పోటీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. భాషపై గౌరవంతో మరాఠీ నేర్చుకున్నానని, తన ఇద్దరు పిల్లలతో మరాఠీలోనే మాట్లాడుతున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరూ కనీసం ఐదు ప్రాంతీయ భాషలను నేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తున్నారు.

ఈ మాటలకు వైసీపీ సోషల్‌ మీడియా గట్టిగానే కౌంటర్‌ ఇస్తోంది. గడిచిన కొద్ది రోజులు నుంచి సామాజిక మాధ్యమాల్లో కూటమి నాయకుల తీరును తూర్పు గోదావరి యాసతో తీవ్రస్థాయిలో ఎండ గడుతున్న ఒక యువకుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన ఈ మాటల గురించి ఒక వీడియో చేశారు.

జెండా కూలీ జెండా కూలీ జాలి రెడ్డిని మాట్లాడుతున్నానంటూ పవన్ పై పడిపోయాడు. మరాఠా వచ్చు అంటూ తెలుగులో చెప్పడం ఏంటని.. మరాఠీలోనే మాట్లాడవచ్చు కదా అని విమర్శించాడు. ఇక అసెంబ్లీలో వచ్చే పదేళ్ల పాటు చంద్రబాబే సీఎం అనడంతో.. పవన్ ను సీఎంగా చూడాలని కలలుగన్న జనసేన కార్యకర్తల కలలు కల్లలయ్యాంటూ ఇక టీడీపీ జెండా మోయడానికేనా తాము ఉన్నది అంటూ ఆ యువకుడు నిట్టూర్చాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

Trending today

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

Topics

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

Related Articles

Popular Categories