Top Stories

ఈనాడు ఆంధ్రజ్యోతిలకు బిగ్ షాక్ ఇచ్చిన వైఎస్ జగన్.. ఏం చేశాడంటే?

కేంద్రం నుంచి అతి తక్కువ ధరకే యూనిట్ రూ.2.49 పైసలకు విద్యుత్ కొన్న వైసీపీ సర్కార్ పై అభాండాలు వేసి అభూతకల్పనలతో వ్యతిరేక వార్తలు రాసిన ఎల్లో మీడియాకు సీఎం జగన్ షాకిచ్చారు. తమ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై అనవసర సందేహాలు కలిగిస్తూ కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు జగన్ శనివారం లీగల్ నోటీసులు జారీ చేశారు.

ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందమని, థర్డ్ పార్టీ మధ్య ఎలాంటి సంబంధం లేదని తమ క్లయింట్ మొదటి నుంచీ స్పష్టంచేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎస్‌ఇసి ఐఎస్‌టిఎస్ ఫీజులను మాఫీ చేసిందని ఆయన అన్నారు. ఒప్పంద పత్రాలు, సెక్రటరీ రాసిన లేఖ నకళ్లను అందజేస్తున్నా ఆంధ్రజ్యోతి పత్రికలు పట్టించుకోకుండా ఆధారాలు చూపకుండా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు రాస్తూ తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయన్నారు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్‌ల మధ్య పారదర్శకమైన ఒప్పందంపై తప్పుడు కథనాలు రాసినందుకు వారు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో కోరారు, వాటిని మొదటి పేజీలో కూడా ప్రముఖంగా ప్రచురించాలని డిమాండ్ చేశారు.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories