Top Stories

అయ్యా పవన్.. ఈ ‘కాకినాడ’ గుట్టు తెలుసుకో?

నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాటి సీఎం విజయ భాస్కర్ రెడ్డి గారు కాకినాడ పోర్టును స్టార్ట్ చేశారు. దీన్ని పోర్టుగా డెవలప్ చేస్తే పరిశ్రమలు వస్తాయని.. పెట్టుబడులు వస్తాయని.. యువతకు ఉపాధి దొరుకుతుందన్న సదుద్దేశంతో ప్రారంభించారు. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఈ కాకినాడ పోర్టును చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేవీ రావు అనే వ్యక్తికి ప్రైవేటుగా కట్టబెట్టారు. ఇదే అక్రమాలకు దారితీసింది. దీనికి గారు చంద్రబాబుకు, టీడీపీ ప్రభుత్వానికి భారీగానే కేవీ రావు సాయపడ్డారని ఇదే పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేశారు..

కట్ చేస్తే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి అధికారంలోకి వచ్చాక కేవీ రావు కాకినాడ పోర్టుపై పడి ‘సీజ్ ద షిప్’ అంటూ హడావుడి చేశారు. ఇదంతా జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అని ఫోకస్ చేస్తున్నారు.

అసల కాకినాడ పోర్టును ప్రైవేటు పరం చేసిందే చంద్రబాబు. కేవీరావుకు అప్పగించి ఈ అక్రమాలకు తెరదీసింది చంద్రబాబు ప్రభుత్వం. కేవీరావు ఎన్నో సార్లు టీడీపీకి, ప్రభుత్వానికి భారీగానే చెక్కులు ఇచ్చిన వీడియోలున్నాయి.

ఇప్పుడు చంద్రబాబు పెంచి పోషించిన ఈ అవినీతిని ప్రశ్నించకుండా జగన్ పై మొత్తం పడేసి ఈ పవన్ కళ్యాణ్ నాటకాలు ఆడుతున్నాడు. మరి దీన్ని ఎలా చూస్తారని నెటిజన్లు వీడియోలతో సహా ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories