Top Stories

ఈ బొంగులో విజన్ 2047 ఎవడిక్కావాలి అంటున్న ‘భాదాకృష్ణ’

చంద్రబాబు విజన్ 2047పై సొంత పార్టీ నుంచి.. సొంత ఎల్లో మీడియా నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు విజన్ 2047 వేస్ట్ అంటూ ఆయన అనుంగ మీడియా మిత్రుడు రాధాకృష్ణ తేల్చేశాడు. తాజాగా కొత్త పలుకులో ఈ మేరకు బాబు స్ట్రాటజీ శుద్ధ తప్పు అంటూ కుండబద్దలు కొట్టాడు.

విజన్ లేదు వంకాయ లేదు ఒట్టి సొల్లు అంటున్న రాధాకృష్ణ ఈ ఆదివారం చంద్రబాబు కాలయాపన రాజకీయంపై గట్టిగానే ఇచ్చేసుకున్నాడు. గోక్కోవడానికి కూడా పనికి రాని ఈ బొంగులో విజన్ 2047 ఎవడిక్కావాలి అంటూ రెచ్చిపోయారు.

చంద్రబాబు గతంలో విజన్ 2020 అంటూ మొదలుపెట్టి ఎటూ కాకుండా చేశాడు. 2019లో దారుణంగా ఓడిపోయి అసలు విజనరీ కాదన్న విమర్శలను తెచ్చుకున్నారు. ఇప్పుడు అసలు వచ్చేసారి గెలుపే కష్టమని అందరూ అనుకుంటుంటే ఏకంగా విజన్ 2027 అంటూ మొదలుపెట్టాడు. ఇదే ఏబీఎన్ ఆర్కేకు నచ్చలేదు. అందుకే ఆడేసుకుంటున్నారు.

వచ్చేసారి గెలవడం.. ప్రకటించిన హామీలు అమలు చేయడం అటుంచి ఎప్పుడో విజన్ 2047 ప్రకటించడం ఏంటని.. అలవి కానీ ఈ హామీల వల్లనే చంద్రబాబు ఫెయిల్ అవుతున్నారని ఆర్కే లాంటి టీడీపీ అనుకూల మీడియా మేధావులు కూడా ఆడిపోసుకుంటుండడం మనం చూస్తున్నాం.. మరి ఇప్పటికైనా చంద్రబాబు మారుతాడా? లేదా? అన్నది చూడాలి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

దివ్వెల పిలుస్తోంది ‘దువ్వాడ’

వైసీపీ మాజీ నాయకుడు దువ్వాడ శ్రీనివాసరావుకు ప్రియురాలిగా పేరుపొందిన దివ్వెల మాధురి,...

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

Topics

దివ్వెల పిలుస్తోంది ‘దువ్వాడ’

వైసీపీ మాజీ నాయకుడు దువ్వాడ శ్రీనివాసరావుకు ప్రియురాలిగా పేరుపొందిన దివ్వెల మాధురి,...

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

Related Articles

Popular Categories