Top Stories

చంద్రబాబుకు షాకిచ్చిన పవన్

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన మహాకూటమి పార్టీల పోరు రసవత్తరంగా సాగుతోంది. అయితే తాజాగా కొన్ని కీలక సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో 164 సీట్లతో బలంగా కనిపిస్తున్న కూటమి పార్టీల్లో ఏదో ఒక పార్టీలోకి ఫిరాయిస్తే తమకు భద్రత ఉంటుందని గతంలో వైసీపీలో కీలక పదవుల్లో పనిచేసిన వారు నమ్ముతున్నారు. అలాంటి వారు టీడీపీ, జనసేనలో చేరడమే మంచిదని భావిస్తున్న వేళ.. పవన్ పార్టీయే బెటర్ అనే చర్చ సాగుతోంది. దీనికి చాలా కారణాలున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ మూడు పార్టీల్లో టీడీపీకి మాత్రమే ఈ విషయంలో పూర్తి అధికారం ఉంది. 100 శాతం స్ట్రైక్‌రేట్‌తో జనసేన 21 సీట్లు గెలుచుకున్నప్పటికీ క్షేత్రస్ధాయిలో ఇంకా క్యాడర్‌ ఏర్పడలేదు. ఈ స్థితిలో వైసీపీని వీడి మహాకూటమిలో చేరాలనుకునే వారు సహజంగానే టీడీపీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఒక్క సారిగా వైసీపీ జంప్ జిరానీ ఇప్పుడు చాలా చోట్ల టీడీపీకి బదులు జనసేన పక్కనే నిలుస్తోంది.

ఇదంతా చూస్తుంటే టీడీపీలో చేరకపోవడానికి చాలా కారణాలున్నాయి. టీడీపీలో రాజకీయంగా ప్రత్యర్థులెవరో కారణం ఉందంటే.. ప్రస్తుతం నారా లోకేష్ అధికారంలో ఉన్న టీడీపీ కంటే పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన బెటర్ అనే చర్చ సాగుతోంది. చంద్రబాబు, లోకేష్ లతో పోలిస్తే పవన్ క్రియాశీలక రాజకీయాలు కూడా ఇందుకు మరో కారణంగా కనిపిస్తోంది. అనేక కారణాల వల్ల టీడీపీ కంటే జనసేన ఫిరాయింపులకు అనుకూలం అనిపిస్తోంది.

Trending today

దివ్వెల పిలుస్తోంది ‘దువ్వాడ’

వైసీపీ మాజీ నాయకుడు దువ్వాడ శ్రీనివాసరావుకు ప్రియురాలిగా పేరుపొందిన దివ్వెల మాధురి,...

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

Topics

దివ్వెల పిలుస్తోంది ‘దువ్వాడ’

వైసీపీ మాజీ నాయకుడు దువ్వాడ శ్రీనివాసరావుకు ప్రియురాలిగా పేరుపొందిన దివ్వెల మాధురి,...

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

Related Articles

Popular Categories