Top Stories

నాడు.. నేడు.. పవన్ వీడియో వైరల్

ఏరు దాటేదాక ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న అన్నట్టుంది పవన్ కళ్యాణ్ వ్యవహారం అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండగా.. టాలీవుడ్ హీరోలు అందరూ నా వాళ్లేనని.. అందరి హీరోల ఫ్యాన్స్ నాకే ఓటు వేయాలని.. ప్రభాస్ గారు నాకంటే పెద్ద హీరో అని.. మహేష్ బాబు గొప్ప నటుడు అంటూ అందరినీ కీర్తించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాత్రం వారందరినీ మరిచిపోవడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఔను నిజంగా నిజం ఇదీ.. ప్రతిపక్షంలో ఉండగా.. బాలకృష్ణ నుంచి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వరకూ అందరూ హీరోలను స్తుతిస్తూ.. కీర్తిస్తూ వారి ఓట్ల కోసం అర్రులు చాచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం అయ్యాక నిన్నటి గేమ్ చేంజర్ సభలో టాలీవుడ్ హీరో ల పేర్లు మరిచిపోవడంపై ట్రోల్స్ పడుతున్నాయి..

దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నాడు మరిచిపోని హీరోల పేర్లు ఇప్పుడు పవన్ ఎలా మరిచిపోతారని.. ఎవరో గుర్తు చేస్తే హీరోలు గుర్తుకు వస్తున్నారంటే పవన్ కళ్యాణ్ కు అధికార దర్పం బాగా తలకెక్కిందని కామెంట్స్ చేస్తున్నారు.

ఓట్లు అడుక్కున్నప్పుడు హీరోలు కావాలి.. అధికారం వచ్చాక హీరోల పేర్లు గుర్తు లేవా? అంటూ పాత వీడియోలు కొత్త వీడియోలు తీసి ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.ఇప్పుడా వీడియోలు వైరల్ అవుతున్నాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories