Top Stories

బాబు చీప్ డైవర్షన్

ఎన్నికలు ఐదేళ్లకోసారి జరుగుతాయి. ప్రభుత్వాలు మారుతుంటాయి. అయితే ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉన్న ఏ పారిశ్రామిక వేత్త తాము రాష్ట్రాల్లో పెట్టే పెట్టుబడులకు గ్యారంటీ ఇవ్వమని అడగడు…అలా అడిగారు అని చెప్పారు అంటే అది ఒక పొలిటికల్ నారేటివ్ తప్ప ఇంకేమిలేదు.. పెట్టుబడులు, పరిశ్రమలు తేవడానికి చేత కానప్పుడు ఇలాంటి చీప్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారు.

ఇప్పుడు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఇదే చేస్తోంది. చీప్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది.చంద్రబాబు, లోకేష్ నుంచి ఏబీఎన్ వెంకటకృష్ణ వరకూ ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు రాకపోవడానికి జగనే కారణమని ఆరోపిస్తున్నారు. తమ చేతకాని తనాన్ని.. పెట్టుబడులను తీసుకురాలేకపోతున్న అసహాయతను అంతా జగన్ పై తోసేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి రూపాయి పెట్టడానికి రాకపోవడంతో దీన్ని డైవర్ట్ చేస్తూ జగన్ వల్లనే రావడం లేదని.. ఆయన అధికారంలోకి వస్తాడని భయంతో పెట్టుబడులు రావడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు.

ఏపీకి రావడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని తాజాగా లోకేష్ కామెంట్ చేయడం నవ్వులపాలైంది. జగన్ ను ఎదుర్కొని వచ్చేసారి గెలవమని లోకేష్ కు కూటమికి అర్థమైపోయినట్టు కనిపిస్తోంది.

ఎంతలా జగన్ ను టార్గెట్ చేస్తున్నారంటే.. విద్యుత్ చార్జీల పెంపునకు జగన్ దే తప్పు అని.. పోలవరం నిర్మాణం పూర్తి కాకపోవడానికి జగనే కారణమని.. ఆరోపిస్తున్నారు. మీడియా ఉంది కదా అని చెప్పడానికి ఉపయోగపడుతుంది తప్ప రియాలిటీలో బాబు చీప్ డైవర్షన్ పాలిటిక్స్ ను జనం నమ్మేలా కనిపించడం లేదు.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

Topics

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

Related Articles

Popular Categories