Top Stories

మహా వంశీకి మామూలు సంబరం లేదుగా!

Mahaa TV Vamshi : ఇల్లు అలకగానే పండుగ కాదు.. కానీ ఇల్లు అలకకున్నా పండుగ చేయగల సమర్థులు టీడీపీ మీడియాలో ఉన్నారు. అనామకులను తీసుకొచ్చి టీవీ తెరపై కూర్చుండబెట్టి అవాకులు చెవాకులు చెప్పించి జనంలోకి చొప్పించి దాన్నే నిజం అనేలా చేయడంలో ఎల్లో మీడియాను మించిన వారు లేరు..

45 ఏళ్ల రాజకీయంలో చంద్రబాబు ఏదైనా సాధించింది ఏంటంటే.. అది ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 , మహా న్యూస్ లాంటి బలమైన మీడియాలను స్థాపించడమే.. జగన్ విషయంలో ఇదే మైనస్ గా మారుతోంది.

ఇలా విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశాడో లేదో అలా ఎల్లో మీడియా అందిపుచ్చుకుంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో జగన్ పని ఖతమైందని.. విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక బీజేపీ ఉందని.. ఆయనకు గవర్నర్ పదవి రాబోతోందంటూ చిలవలు పలువలు చేసి చూపిస్తోంది.

తాజాగా మహా టీవీ న్యూస్ లో కనిపించే వంశీ పండగ చేసుకున్నారు. విజయసాయిరెడ్డి గతంలో ఈయన్ను ‘టాల్కం పౌడర్ వంశీ’ అని దెప్పి పొడిచేవాడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఎక్కడ లేని సంతోషం తెచ్చుకున్న వంశీ తనకు తోచిన.. నచ్చిన రీతిలో కథనాలు వండి వర్చాడు.. గవర్నర్ గా విజయసాయిరెడ్డి ని పంపి.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి రాజ్యసభ ఎంపీని బీజేపీ ఇవ్వబోతున్నదని మహా వంశీ కథనాలు వండివర్చాడు.

ఇలా తనకు నోటికి వచ్చినట్టుగా విజయసాయిరెడ్డి రాజీనామాను వక్రీకరించిన మహా వంశీ వీడియో వైరల్ అవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

Topics

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

Related Articles

Popular Categories