Top Stories

లోకేశ్ సార్.. ఏంటి ఇదీ

ఏరు దాటేదాక ఓడమల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న.. ఇలా ఉంటోంది టీడీపీ రాజకీయం.. అవును చంద్రబాబు ఏక్ నంబర్ అయితే.. ఆయన కుమారుడు నారా లోకేష్ దస్ నంబర్ లాంటోరు.. అవును చంద్రబాబును మించి జగన్ ను, వైసీపీని తన పచ్చమీడియాతో డ్యామేజ్ చేశారు.

నాడు ఇదే జగన్ దావోస్ వెళ్లి పెట్టుబడులను లక్షకోట్లకు పైగానే సమీకరించారు. అయితే మన దగ్గరి గ్రీన్ కో, అదానీలతోనే జగన్ పెట్టుబడులు చేసుకున్నారని ఇదే లోకేష్ గతంలో దారుణంగా విమర్శించాడు.

కట్ చేస్తే.. తండ్రితోపాటు దావోస్ వెళ్లిన లోకేష్ బాబు ఏం సాధించారయ్యా అంటే.. ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాకుండా ఉత్త చేతులతో వచ్చేశారు. ఇప్పుడు ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారని విలేకరులు ప్రశ్నిస్తే.. ‘దావోస్ వెళ్లేది పెట్టుబడుల కోసం కాదని.. ప్రజేంటేషన్ కోసమని.. అన్నీ మాట్లాడుకొని ఇప్పుడు తాము ఒప్పందాలు చేసుకుంటామని చావు కబురు చల్లగా చెప్పుకొచ్చారు.

ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ మాట్లాడిన మాటలను.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చిన వీడియోలను పెట్టి నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

టీవీ5 మూర్తి బాధ

ఇటీవల టీవీ5 యాజమాన్యం సంస్థలో కీలక మార్పులు చేసి, తన సుదీర్ఘ...

బాంబు పేల్చిన బాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా పెరుగుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి గట్టి...

దివ్వెల పిలుస్తోంది ‘దువ్వాడ’

వైసీపీ మాజీ నాయకుడు దువ్వాడ శ్రీనివాసరావుకు ప్రియురాలిగా పేరుపొందిన దివ్వెల మాధురి,...

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

Topics

టీవీ5 మూర్తి బాధ

ఇటీవల టీవీ5 యాజమాన్యం సంస్థలో కీలక మార్పులు చేసి, తన సుదీర్ఘ...

బాంబు పేల్చిన బాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా పెరుగుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి గట్టి...

దివ్వెల పిలుస్తోంది ‘దువ్వాడ’

వైసీపీ మాజీ నాయకుడు దువ్వాడ శ్రీనివాసరావుకు ప్రియురాలిగా పేరుపొందిన దివ్వెల మాధురి,...

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

Related Articles

Popular Categories