Top Stories

చంద్రబాబు గురించి ఏబీఎన్ వెంకటకృష్ణతో చెప్పుకొని బాధపడ్డ రఘురామకృష్ణంరాజు

రఘురామకృష్ణంరాజు.. వైసీపీ ఎంపీగా గెలిచి.. సొంత పార్టీ అధినేత వైఎస్ జగన్ మీదనే రెబల్ గా మారి అసమ్మతి రాజేశారు. జగన్ పై ఇంటా బయటా చంద్రబాబు ప్రోద్బలంతో రచ్చ చేశారు. రఘురామ రాజు ఎక్కడున్నా రాజే అన్నట్టు.. జగన్ చేతిలో అరెస్ట్ అయ్యి జైలుపాలయ్యి కూడా బుద్దితెచ్చుకోలేదు.

అనంతరం వైసీపీ హయాంలో తనను లేపిన చంద్రబాబుతో దోస్తి కట్టి ఇప్పుడు టీడీపీ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ స్పీకర్ పదవి ని బలవంతంగా చంద్రబాబుతో పోరాడి మరీ సాధించుకున్నారు.

ఇప్పుడు టీడీపీలో హక్కుల కోసం పోరాడుతున్నారు. తనను అరెస్ట్ చేసి జైల్లో చావబాదిన వారిపై ప్రతీకారంతో రగిలిపోతున్నారు. వారి ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు.. సస్పెండ్ చేయడం లేదంటూ తాజాగా రఘురామరాజు సొంత చంద్రబాబు తీరుపై స్వయంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ లో వాపోయాడు.

ఏబీఎన్ వెంకటకృష్ణ అసలే కోడిగుడ్డు మీద ఈకలు పీకే టైపు. ఆయన చర్చలో రఘురామ పాల్గొని ‘కాదంబరి కేసులో ముగ్గురు ఐఏఎస్ లను ఆగమేఘాల మీద సస్పెండ్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. తనను జైల్లో కుల్లబొడిచిన కేసులో ఇంతవరకూ ఏ పోలీస్ పై చర్యలు తీసుకోలేదని తన ఆవేదనతో కూడిన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. చూస్తుంటే.. వైసీపీలో రెబల్ రాజుగా మారిన రఘురామ టీడీపీలోనూ అదే లాగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories