Top Stories

పవన్ కళ్యాణ్ అన్నా.. కిరణ్ రాయల్ బాధితురాలి సంచలన వీడియో

జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్‌ చేతిలో మోసపోయిన బాధితురాలు లక్ష్మీ తీవ్ర ఆరోపణలు చేశారు. “ఆడబిడ్డకి ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తాను అన్న పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మీ పార్టీ ఇంఛార్జ్ వల్ల నాకు కష్టం వచ్చింది. నాకోసం మీరు నిలబడతారా?” అంటూ లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుపతి జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ మహిళల జీవితాలతో ఆటలాడుతున్నారని, వారి వద్ద డబ్బులు అయిపోయిన తర్వాత సైలెంట్‌గా తప్పించుకుంటాడని లక్ష్మీ ఆరోపించారు. “మొన్న మానస, నేడు నేను, రేపు ఇంకెవరైనా..! ఇలా ఇంకెంత మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తావు కిరణ్ రాయల్?” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో, మహిళల భద్రత, రాజకీయాల్లో నైతికతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక పార్టీ ఇంఛార్జ్ స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

జనసేన పార్టీ తక్షణమే దీనిపై విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. నిజమయితే, ఇలాంటి వ్యక్తులు ప్రజాసేవ పేరుతో రాజకీయాల్లో కొనసాగడమే బాధాకరం. కిరణ్ రాయల్ ఈ ఆరోపణలకు ఏమని సమాధానం చెబుతారో, జనసేన పార్టీ ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి.

బాధితురాలు లక్ష్మీ వీడియోను ఇప్పుడు చూడొచ్చు

Trending today

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

Topics

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

Related Articles

Popular Categories