Top Stories

ఏబీఎన్ వెంకటకృష్ణ.. మళ్లీ ఏసాడు

సీనియర్ జర్నలిస్ట్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన ఇటీవల అమరావతిని దేశానికి రెండో రాజధానిగా ప్రకటించాలన్న ‘మెగా ఐడియా’ను తన ఛానెల్‌లో చర్చకు తెచ్చారు. దీనిపై నెటిజన్లు జోకులు, సెటైర్లు వర్షం కురిపిస్తున్నారు.

అమరావతి పరిస్థితి అందరికీ తెలిసిందే. దశాబ్దం దాటుతున్నా, అది ఇంకా పూర్తిగా రాష్ట్ర రాజధానిగా కూడా రూపుదిద్దుకోలేకపోయింది. పాలనా భవనాలు, మౌలిక సదుపాయాలు అనుకున్నంతగా అభివృద్ధి చెందలేదు. ‘ఒక్క పక్కా ఇటుక కూడా మీద మీద పేర్చలేదు’ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అలాంటి ప్రాంతాన్ని నేరుగా దేశానికి రెండో రాజధానిగా చేయాలన్న వెంకటకృష్ణ గారి వాదన వినగానే, సామాన్యుల నుంచి మేధావుల వరకు అందరూ షాక్ అవుతున్నారు. ఇది సరదా విషయంగా మారి, నెటిజన్లకు జోకుల కోసం మంచి అవకాశమిచ్చింది. ఒక నెటిజన్ ఏకంగా “తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపెంగనూనె” అని వ్యాఖ్యానించగా, మరొకరు “ఇంకా నయం, ప్రపంచానికే రెండో రాజధానిగా అమరావతి ప్రకటిస్తే బాగుండేది” అంటూ సెటైర్లు వేశారు.

మరికొందరు “రాష్ట్ర రాజధానిగా నిలబడే స్థాయికి కూడా రాకుండా, నేరుగా దేశానికి రెండో రాజధాని అవుతుందా?” అని ప్రశ్నిస్తున్నారు. అమరావతికి పెద్ద ఆశలు పెట్టుకున్న ప్రజలు కూడా ఇప్పుడు ఆ పరిస్థితిని చూసి మిగిలేది ఒక్క నవ్వే అంటున్నారు.

ఏదేమైనా, వెంకటకృష్ణ గారి ఈ ‘మెగా ఐడియా’ సోషల్ మీడియాలో హాస్యపాత్రగా మారి, చర్చలకు కేంద్ర బిందువయ్యింది. నెటిజన్ల నవ్వులు ఈ అంశంపై త్వరలో ఆగేలా కనిపించడం లేదు.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories