Top Stories

బిగ్ బాస్ 9 ప్రారంభంకే హంగామా.. కంటెస్టెంట్ కే షాక్!

బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 9’ గ్రాండ్ లాంచ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈసారి హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వారిలో భరణి శంకర్, జబర్దస్త్ ఇమ్మానుయేల్, సుమన్ శెట్టి, రాము రాథోడ్, తనూజ గౌడ, రీతూ చౌదరి, ఆశా షైనీ, సంజన గల్రాని వంటి సెలబ్రిటీలు ఉండగా, సామాన్యుల వైపు నుంచి ఆర్మీ పవన్ కళ్యాణ్, దమ్ము శ్రీజ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నారు.

అయితే, ప్రోమోలో సస్పెన్స్ క్రియేట్ చేసిన మరో కంటెస్టెంట్ చేతిలో బాక్స్‌తో నాగార్జున ముందు వచ్చి, ఇది తన శరీర భాగమని, హౌస్‌లోకి తీసుకెళ్లేందుకు అనుమతి కావాలని కోరాడు. కానీ బిగ్ బాస్ అనుమతించలేదు. దాంతో అతను “అయితే నేను ఇంటికి వెళ్తాను” అని వెనక్కి తిరిగిపోయాడు. నాగార్జున కూడా “నువ్వు బయటకి వెళ్లవచ్చు కానీ హౌస్ లోపలకి మాత్రం కాదు” అని చెప్పడంతో సస్పెన్స్ మరింత పెరిగింది.

ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరు? రాము రాథోడ్‌నా లేదా ఇంకెవరైనా? అతను నిజంగానే వెనక్కి వెళ్లిపోయాడా లేక మళ్లీ హౌస్‌లోకి వస్తాడా అనేది తెలుసుకోవాలంటే ఈ సాయంత్రం ప్రసారమయ్యే గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ వరకూ వేచి చూడాల్సిందే.

Trending today

అలేఖ్య చిట్టీకి బిగ్ బాస్ రాలేదు.. వేధింపులు

  తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించిన కంచర్ల సోదరీమణులు...

వైఎస్ షర్మిల కుమారుడు రాజకీయం వైపు..?

రాజకీయాల్లో మరోసారి వైఎస్ కుటుంబం నుంచి కొత్త వారసుడు రంగప్రవేశం చేయనున్నట్లు...

చంద్రబాబు లోటు పూడ్చే పనిలో లోకేష్

  తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యూహాల్లో రాయలసీమ కీలక ప్రాంతంగా మారింది. గత...

అయ్యగారు అయిపోయిన టీవీ5 సాంబశివ

  ఎప్పుడూ పొలిటికల్ డిస్కషన్‌ల్లోనే కనిపించే టీవీ5 యాంకర్ సాంబశివరావు ఈసారి భిన్నంగా...

ఆర్కే కొత్త పలుకు.. ఒకే విషయానికి రెండు తూకాలు?

తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను ఆంధ్రజ్యోతి ఎమ్‌.డి. వేమూరి రాధాకృష్ణ తన...

Topics

అలేఖ్య చిట్టీకి బిగ్ బాస్ రాలేదు.. వేధింపులు

  తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించిన కంచర్ల సోదరీమణులు...

వైఎస్ షర్మిల కుమారుడు రాజకీయం వైపు..?

రాజకీయాల్లో మరోసారి వైఎస్ కుటుంబం నుంచి కొత్త వారసుడు రంగప్రవేశం చేయనున్నట్లు...

చంద్రబాబు లోటు పూడ్చే పనిలో లోకేష్

  తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యూహాల్లో రాయలసీమ కీలక ప్రాంతంగా మారింది. గత...

అయ్యగారు అయిపోయిన టీవీ5 సాంబశివ

  ఎప్పుడూ పొలిటికల్ డిస్కషన్‌ల్లోనే కనిపించే టీవీ5 యాంకర్ సాంబశివరావు ఈసారి భిన్నంగా...

ఆర్కే కొత్త పలుకు.. ఒకే విషయానికి రెండు తూకాలు?

తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను ఆంధ్రజ్యోతి ఎమ్‌.డి. వేమూరి రాధాకృష్ణ తన...

జగన్ ముందుచూపుని మెచ్చుకున్న చంద్రబాబు

రాష్ట్ర రాజకీయాల్లో అరుదైన సందర్భం చోటుచేసుకుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

పవన్‌ను ‘నంబర్ 1 క్రిమినల్’ అన్న మహా వంశీ

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్‌...

టిడిపికి పెద్ద షాక్

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మద్యం కుంభకోణం కేసులో రాజమండ్రి...

Related Articles

Popular Categories