Top Stories

చంద్రబాబును టార్గెట్ చేసిన ఏబీఎన్ వెంకటకృష్ణ.. వైరల్ వీడియో

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. ఆయన సంస్థ ఏబీఎన్ న్యూస్ చానెల్ లో పనిచేసే జర్నలిస్ట్ వెంకటకృష్ణ ఒక్కటే పాట పాడుతున్నారు. మొన్నటి ఆదివారం కొత్త పలుకులో ‘జగన్ ను ఏమీ చేయడం లేదు.. ఎప్పటికైనా బాబుకు ముప్పే.. జగన్ వచ్చేసారి అధికారంలోకి వస్తాడు.. నువ్వు ఏమీ చేయలేకపోతున్నావ్.. కేసులు పెట్టి లోపల వేయించు’ అంటూ రాధాకృష్ణ తన పత్రికలో శోకాలు పెట్టాడు. అయితే చంద్రబాబు మాత్రం జగన్ ను అరెస్ట్ చేస్తే ప్రజాబలంతో మళ్లీ అధికారంలోకి వస్తాడని భయపడుతున్నాడు. అలాగని రాధాకృష్ణ చెప్పినట్టు తల వంచుకొని చేయడానికి సిద్ధం లేడు.

తన మాట వినని చంద్రబాబును టార్గెట్ చేసుకొని ఏబీఎన్, ఆంధ్రజ్యోతిల్లో రాధాకృష్ణ చెలరేగిపోతున్నాడు. తాజాగా ఏబీఎన్ చానెల్ లోనూ ఏబీఎన్ వెంకటకృష్ణ తగులుకున్నాడు. ‘‘11 సీటు వచ్చిన జగన్ తగ్గడం లేదు … కేంద్రంలో అధికారం లో ఉండి , రాష్ట్రం లో అధికారం ఉండి మనం ఏం పీకలేకపోతున్నం ’ అంటూ ABN జర్నలిస్ట్ వెంకటకృష్ణ బోరుమన్నాడు.

తన ఆవేదనతో కూడిన అక్కసును వెళ్లగక్కాడు. చంద్రబాబు తమ మాట వినడం లేదే అన్న ఫస్ట్రేషన్ వెంకటకృష్ణ మోములో కనిపించింది. అందుకే టీడీపీకి వెన్నుదన్నుగా ఉండే ఆంధ్రజ్యోతి మీడియా ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా కథనాలు వండివార్చుతూ రెబల్ గా మారిపోయింది. ఈ పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. వెంటకృష్ణ వీడియో వైరల్ అవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories