Top Stories

టీవీ5 మూర్తి ఏం పీకుతున్నావ్.. లైవ్ లోనే ఇచ్చేసిన అఘోరి

సెటైర్ వేస్తే రిటైర్ అయిపోవాలి.. పంచులు ఫలక్ నామాకే ఇవ్వాలి. ఈ మధ్యన జర్నలిస్టులు గా పేరుగాంచిన కొందరు పచ్చ మీడియాలో పడి ఎవరిని ఇంటర్వ్యూ చేస్తే వారిపై నోరుపారేసుకుంటూ వ్యూస్ కోసం ఇరుకునపెడుతున్నారు. అయితే అందరూ పడుతారంటే పొరపాటే.. కొందరు స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇస్తారు. ఇప్పుడు టీవీ5 జర్నలిస్ట్ మూర్తికి అలాంటి అనుభవమే ఎదురైంది.

తాజాగా మహాకుంభమేళా జరుగుతోంది. తొక్కిసలాటలో 30 మంది వరకూ చనిపోయారు. ఇంతటి మహాపత్కాళంలో మీడియా సంయమనంతో వ్యవహరించాలి. కానీ చర్చలు పెట్టి పెంట పెంట చేస్తున్నారు.

తాజాగా ఓ అఘోరి స్వామిని టీవీ లైవ్ లోకి తీసుకొచ్చాడు మన టీవీ5 మూర్తి. అతడిపై దారుణంగా విరుచుకుపడ్డాడు. పెద్ద జర్నలిస్ట్ టీవీ అని ఆ అఘోరి చూడలేదు.. తిరిగి ఇచ్చేశాడు. టీవీ5 మూర్తికి దిమ్మదిరిగి బొమ్మ కనపడేలా కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది..

‘మీరు అఘోరిగా ఏం జయించలేదు.. ఇంకా పూర్వాశ్రమంలోనే బతుకుతున్నారు’ అంటూ టీవీ5 మూర్తి కామెంట్ చేయడంతో ఆ అఘోరి బరెస్ట్ అయ్యారు. ‘పోనీ అలాగే అనుకోండి.. జర్నలిజంలో మీరు ఏమైనా పీకుతున్నారా? జర్నలిజం పేరుతో ప్రజలను పీక్కతినడమే పనిగా పెట్టుకున్నారు’ అంటూ టీవీ5 మూర్తికి దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చారు. మేం శవాలను పీక్కతింటుంటే.. మీరు ప్రజలను పీక్కతింటున్నారంటూ దుమ్మెత్తిపోశాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories