Top Stories

ఓట్ల గోల్ మాల్.. కూటమి గెలుపు వెనుక కుట్రకోణం వెలుగులోకి..

కూటమి పొత్తు వెనుక భారీ కుట్రకోణం వెలుగుచూసింది. జగన్, వైసీపీ ఆరోపించినట్టే ఓట్ల గోల్ మాల్ కథ నడిచింది. తాజాగా ఆ సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.. పవన్ కల్యాణ్ పట్టిబట్టి మరీ ఏపీలో బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో.. చంద్రబాబు అంతలా మోడీకి వంగి సలాం ఎందుకు చేశారన్నది ఆధారాలతో సహా బయటపడింది. జగన్ ను ప్రజా తీర్పుతో ఓడించలేమని.. ఈవీఎంలను ట్యాంపర్ చేసి గెలిచారన్న నిజం బయటపడింది.

తాజాగా ఢిల్లీలో సామాజికవేత్తలు చేసిన పరిశోధన బయటపడింది. సామాజికవేత్త జస్కీరత్ సింగ్ ఆయన బృందం ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భారీగా అవకతవకలు జరిగాయని.. పోలైన ఓట్లకు లెక్కింపులో తేలిన ఓట్లకు అస్సలు సంబంధం లేదని.. బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎంతో అవకతవకలకు పాల్పడిందన్న విషయం వెలుగుచూసింది.

దాదాపు దేశంలోని 538 నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగిన వీరి విచారణలో తేలింది. 365 లోక్ సభ స్థానాలో పోలైన ఓట్లు కంటే తక్కువగా లెక్కించారని ఆధారాలతో సహా ఈ బృందం లెక్కతేల్చింది. అలాగే 176 స్థానాల్లో పోలైన ఓట్ల కంటే అధికంగా ఓట్లు లెక్కించారని.. దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ.. దాని ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, జనసేన కుట్ర చేసిన వైనం వెలుగుచూసింది.

జగన్ ను ఏపీలో ఓడించడం సాధ్యం కాకపోవడంతో ఈ కుట్రకు తెరతీసినట్టుగా ఇన్నాళ్లు అనుమానించారు. ఇప్పుడు అదే నిజమైంది. .దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories