Top Stories

YSR Nash

రాయపాటి అరుణకు చుక్కలు చూపించాడు

ఓ టీవీ లైవ్ చర్చా కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి, జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. జగన్...

జగన్ vs చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓటు బ్యాంకు రాజకీయాలు మరోసారి తీవ్ర చర్చకు దారి తీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా...

పవన్ తిడితే సంస్కారం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ముఖ్యంగా సినిమా డైలాగులు వాడుతూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు, ఇప్పుడు వైసీపీ...

టీవీ5 మూర్తి బాధ

ఇటీవల టీవీ5 యాజమాన్యం సంస్థలో కీలక మార్పులు చేసి, తన సుదీర్ఘ కాలపు ఉద్యోగి మూర్తిని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమించింది. మూర్తి గత...

బాంబు పేల్చిన బాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా పెరుగుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్‌ లాంటి రాష్ట్రాల్లో జనాభా...

దివ్వెల పిలుస్తోంది ‘దువ్వాడ’

వైసీపీ మాజీ నాయకుడు దువ్వాడ శ్రీనివాసరావుకు ప్రియురాలిగా పేరుపొందిన దివ్వెల మాధురి, సోషల్ మీడియాలో తన దూకుడును కొనసాగిస్తున్నారు. తాజాగా ఆమె రూపొందించిన ఓ వీడియో...
spot_imgspot_img

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడని ఏఐ వీడియోలతో ఎల్లో మీడియా అతి చేస్తోంది. గ్రాఫిక్స్ వీడియోలతో...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకుని, స్మశానంలో మృతదేహాన్ని పూడ్చనీయకుండా గ్రామస్తులు నిరోధించిన హృదయవిదారక ఘటన చిత్తూరు జిల్లా...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఒక జర్నలిస్ట్ గా ప్రజలకు సమాచారాన్ని అందించాల్సిన బాధ్యతను పక్కనపెట్టి,...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన బాలలను విశాఖపట్నానికి తీసుకొచ్చి, కనీసం వసతి సౌకర్యాలు కల్పించకుండా, వారికి సరిపడా తిండి...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా సింగయ్య అనే...