Top Stories

YSR

SLOT RAFFI AHMAD TERBARU GAMPANG MENANG LOGIN 77 & 88

‘బాబు’ను భయపెడుతున్న సోషల్ మీడియా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సోషల్ మీడియా ఇప్పుడు కొత్త సవాలుగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా ద్వారా వైఎస్ జగన్, ఆయన కుటుంబం,...

పవన్.. రూ.25వేలు ఇస్తావా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలకీ, పనులకీ మధ్య తేడా ఉందని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు...

మందేస్తే.. పులి లేదు తొక్కలేదు.. ఈ తాగుబోతు చేసిన పని వైరల్

మధ్యప్రదేశ్‌లో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. పెన్చ్ నేషనల్ పార్క్ సమీపంలో బీర్ తాగి మత్తులో ఉన్న ఓ వ్యక్తి, పులిని పెద్ద పిల్లిగా భావించి...

పబ్లిసిటీ ఆపి సాయం చేయండి బాబు, లోకేష్

ఏపీలోని బోగోలు మండలం పాత బిట్రగుంట గిరిజన కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో కాలనీ మొత్తం నీట మునిగిపోయి, ఇళ్లలో...

యెల్లో ALERT : తుఫాన్ ను వెనక్కి తిప్పిన ‘బాబు’

ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాన్ ప్రభావం తగ్గకముందే, సోషల్ మీడియాలో మరో తుఫాన్ హోరెత్తుతోంది. అదే ఎల్లో మీడియా ఎలివేషన్ తుఫాన్. చంద్రబాబు తుఫాన్ సమయంలో చేసిన డిజాస్టర్...

తుఫానుకు ఎదురెళ్లి.. ఇందుకే ట్రోల్ చేసేది..

తుఫాన్‌ వస్తే సాధారణంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ వార్తలు చెప్పే కొందరు మాత్రం దాన్ని “ఒక అవకాశం”గా చూస్తారు. అలానే టీవీ5 జర్నలిస్ట్‌ చేసిన...
spot_imgspot_img

బాబు వచ్చాడంటే అంతే

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రతిసారీ రాష్ట్రంలో...

నాడు-నేడు.. బాబు మడతెట్టేశాడు

ఒకప్పుడు బెల్ట్ షాపులు పెడితే బెల్టు తీస్తా అంటూ గర్జించిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి రాగానే అదే బెల్ట్ షాపులను సమర్థించడం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది....

అమరావతి ఫైల్స్

అమరావతి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. "రాజధాని" అనే పదం వినగానే ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సదుపాయాలు, భవిష్యత్‌ కలల నగరం గుర్తుకొస్తుంది. కానీ వాస్తవంలో...

అట్లుంటదీ ‘బాబు’తోని..!

ఏపీలో తుఫాన్ దాటిందంటే సరే.. ‘బాబు గారి చాతుర్యం వల్లే పెద్ద నష్టం జరగలేదు’ అని ఎల్లో మీడియాలో మొదలయ్యే కీర్తనలు ఈసారి కూడా మినహాయింపు...

మహా వంశీ ‘అతి తెలివి’.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

కర్నూలు జిల్లా వద్ద చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది. వేమూరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు రోడ్డు పక్కకు బోల్తా పడటంతో పలువురు...

‘మొంథా’ తుఫాన్.. ఏపీని ఎలా తాకిందంటే?

ఆంధ్రప్రదేశ్‌పై ‘మొంథా’ తుఫాన్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడి, తీరానికి చేరువవుతున్న ఈ తుఫాన్ కారణంగా తూర్పు గోదావరి, విశాఖపట్నం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో...