Top Stories

AP Politics : కాదంబరి జెత్వాని.. బ్లాక్ మెయిల్ లేడీ.. సంచలన వీడియో

AP Politics : కాదంబరి జెత్వాని.. ఈమెను వైసీపీ హయాంలో జగన్ కు సన్నిహితుడైన వైసీపీ నేత వేధించాడని.. ఏపీ ఐపీఎస్ లు కేసులు పెట్టి హింసించారని టీడీపీ మీడియా తెగ ప్రచారం చేస్తోంది. చంద్రబాబు హామీల అమలు పై వైసీపీ నిలదీస్తుంటే వాటిని డైవర్ట్ చేసేందుకు ఒక బాలీవుడ్ సినీ నటిని తెరపైకి తీసుకొచ్చి రచ్చచేస్తోంది.

అసలు ఎవరీ కాదంబరి జెత్వానీ ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటని కనుక్కుంటే అప్పుడు తెలిసింది. ఈమె ఇప్పటికే ముంబైలో పారిశ్రామికవేత్తలు, వారి పిల్లలను, ప్రముఖులకు వలపు వల వేయడం చిక్కితే వారి నుంచి లక్షలు వసూలు చేసి ఊడాయించినట్టు ఆరోపణలున్నాయి. దాదాపు 40 మంది వరకూ ఈమె చేతిలో మోసపోయారు. స్వయానా jsw చైర్మన్ కు వల వేయగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమెపై బోలెడన్నీ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజిన కేసులున్నాయి.

అలా ఒక వ్యభిచారిని పైకి లేపుతూ టీడీపీ పచ్చమీడియా, చంద్రబాబు నానా హంగామా చేస్తున్నాడు. వైసీపీపై బురదజల్లుతున్నాడు. దీని వెనుక పెద్ద గేమ్ ఉందని .. ఇదంతా వైసీపీని దెబ్బ తీసే కుట్ర అని తేలింది..

అప్పట్లో శ్రీరెడ్డిని ఇలాగే బాధితురాలిగా మార్చి సినీ రంగాన్ని విలన్లుగా చూపించారు. ఇప్పుడు మన పారిశ్రామికవేత్తలను, వైసీపీని వెదవలుగా చూపిస్తూ అమ్మాయిని హైలెట్ చేస్తున్నారు.

కాదంబరిపై దేశవ్యాప్తంగా 40 నుంచి 50 కేసులున్నాయి. సినీ రంగం పేరుతో వలపు వల వేసి డబ్బులు గుంజిన చరిత్ర ఈమెది. ఈమెను జగన్ బ్యాచ్ పై పడేసి టీడీపీ రచ్చరాద్ధాంతం నడిపిస్తున్నారు. దీని అసలు విషయం తెలిసేసరికి అంతా అవక్కావుతున్నారు.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories