Top Stories

Chandrababu : ఆరోగ్యశ్రీకి ‘బాబు’ మంగళం

Chandrababu : అంతన్నాడు.. ఇంతన్నాడు మన చంద్రబాబు చివరకు ఏపీ ప్రజలకు ‘ఆరోగ్య భరోసా’ లేకుండా చేస్తున్నాడు. వైఎస్ఆర్ నాడు కలల పథకంగా ‘ఆరోగ్యశ్రీ’ని ప్రవేశపెట్టారు. ప్రతీ పేదవాడు కార్పొరేట్ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం చేయించుకునే గొప్ప పథకంగా తీర్చిదిద్దాడు. అనంతరం ఈ పథకాన్ని ఏపీ, తెలంగాణలో ప్రభుత్వాలు అమలు చేశాయి. కానీ నేడు చంద్రబాబు వచ్చి నిధులు లేవంటూ ‘ఆరోగ్యశ్రీ’ని ఎత్తివేసే పెద్ద కుట్రకు తెరతీశారు.

ఆరోగ్యశ్రీకి చంద్రబాబు మంగళం పాడబోతున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టును రద్దు చేయబోతున్నాడు. దీన్ని ప్రజలు డబ్బులు కట్టి భీమా విధానంలో కార్పొరేట్ ఆస్పత్రిల్లో చికిత్సలు చేయించుకునేలా చంద్రబాబు మార్చేస్తున్నాడు. డబ్బులు కట్టిన వారికే చికిత్సలు అన్నట్టు.. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్, అధికారులు, భీమా కంపెనీలతో భేటి అయ్యారు.

భీమా కంపెనీలకు ఏపీ ప్రజల నుంచి దోచిపెట్టడం.. ప్రజల నుంచి డబ్బులు కట్టి వారికి వైద్యం అందించడం ఈ పథకం ఉద్దేశం. డబ్బులు కట్టకపోతే వారికి వైద్యం అందదు.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పేదవాడికి రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించేందుకు జగన్ నిర్ణయించి అమలు చేశారు. పేదవారి వైద్య ఖర్చులన్నీ భరించాడు. రాష్ట్రంలో 1.35 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు అందించాడు. 5.5 లక్షల ఉద్యోగులు.. 3 లక్షల పెన్షనర్లకు ఈహెచ్ఎస్ ఉంది.

అయితే చంద్రబాబు మాత్రం ఇప్పుడు మొత్తం ఆరోగ్యశ్రీకి మంగళం పలికి దీన్ని భీమా విధానంలోకి మార్చడానికి పూనుకోవడంపై ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories