Top Stories

Revanth Reddy : రైతుల కడుపు మండితే ఇట్లుంటదీ.. వైరల్ వీడియో

Revanth Reddy : గురు శిష్యులే రెండు తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్నారు. అలివికానీ హామీలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను మోసం చేసి.. మభ్య పెట్టి అధికారంలోకి వచ్చారని చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఏపీలో చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అతీగతీ లేదు.. తెలంగాణలో బీఆర్ఎస్ గట్టిగా నిలదీయడంతో ఓ17వేల కోట్లతో రుణమాఫీ చేసేసి మమ అనిపించాడు రేవంత్ రెడ్డి. కానీ బ్యాంకుల్లో రైతులు చేసిన అప్పు అక్షరాల 49 వేల కోట్లు.. 17వేల కోట్లూ ఏమూలకు సరిపోవు..

అందుకే చాలా మంది రైతులకు మూడు విడతలు అయినా కూడా రుణమాఫీ కాలేదు. దీంతో కడుపు మండిన రైతులు రోడ్డెక్కారు.తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ కాని రైతులంతా ఇప్పుడు ఆందోళనకు దిగుతున్నారు. ఏకంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు.

తాజాగా ముఖ్యమంత్రి శవయాత్రను రైతులు ఓ గ్రామంలో నిర్వహించారు. రైతులు.. అసలే కడుపుమండి ఉండడంతో ఇక వారి ఆగ్రహజ్వాలలను పోలీసులు కూడా అడ్డుకోలేకపోయారు. చోద్యం చూస్తూ ముఖ్యమంత్రి శవయాత్రకు సెక్యూరిటీ కల్పించారు.

ముఖ్యమంత్రి శవయాత్రకు పోలీస్ బందోబస్తు నిర్వహించిన వీడియో వైరల్ అవుతోంది. రైతులను ఆపలేక పోలీసులు వెంట వెళ్లిన వీడియో సంచలనమైంది. రేవంత్ రెడ్డి కి వచ్చిన పరిస్థితే ఏపీలో చంద్రబాబుకు రావడం ఖాయం అంటున్నారు. ఇక్కడ కూడా హామీలు అమలు చేయని బాబుకు ఇదే గతి పట్టడం ఖాయమంటున్నారు.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories