Top Stories

వచ్చాడండీ జెండా కూలీ జాల్ రెడ్డి

’వినేవాడికి చెప్పేవాడు లోకువ’ అన్నది సామెత.. అలా తయారైంది ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీరు. ఆయన చేసే పని అర్ధ రూపాయి అయితే.. చెప్పే మాటలు ఐదు వందల రూపాయలు అన్నట్టుగా ఉంటాయి. ఇ ప్పుడే అవే ఆయన్ను సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌కు గురి చేస్తున్నాయి.

తాజాగా జెండా కూలీ జెండా కూలీ జాలి రెడ్డిని మాట్లాడుతున్నానంటూ ఓ గోదావరి యువకుడు తన యాసతో పవన్ పై పడిపోయాడు. కలెక్టర్లతో మీటింగ్ లో ప్రజలు తిరగబడేలా ఉన్నారంటూ పవన్ మాటలు అనడంపై సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలు కలెక్టర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? కామన్ మ్యాన్స్ కు హింట్ ఇచ్చాడా? అన్నది అర్థం కాకుండా ఉంది. రాళ్లు రప్పలుగా ఉన్న నగరాన్ని బాబోరు భాగ్యనగరంగా మార్చేశాడని పవన్ అన్నారు. అట్లాంటిది రాల్లు రప్పలుగా ఉన్న నగరాలను వదిలేసి ఏటా మూడు పంటలు పండే అమరావతి భూములను బాబోరు ఎందుకు తీసుకున్నారన్నది ఇక్కడ ప్రశ్న. పవన్ ను ఒకప్పుడు తిట్టి ఇప్పుడు చంద్రబాబే పదేళ్లు సీఎంగా ఉండాలన్న నీ తీరు చూసి జనసైనికులు అంతా ఘోళ్లు చస్తున్నారని వాపోయాడు.

పవన్ ను సీఎంగా చూడాలని కలలుగన్న జనసేన కార్యకర్తల కలలు కల్లలయ్యాంటూ ఇక టీడీపీ జెండా మోయడానికేనా తాము ఉన్నది అంటూ ఆ యువకుడు నిట్టూర్చాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

Topics

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

Related Articles

Popular Categories