Top Stories

Gudlavalleru Engineering College : రాత్రికి రాత్రి నిందితురాలిని తప్పించారు.. వైరల్ వీడియో

Gudlavalleru Engineering College : గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో దొంగలను ఈవీఎం ప్రభుత్వమే కాపాడుతోందా? 300 మంది విద్యార్థినీల మానం తీసిన ఈ హాస్టల్ లోని కిలేడీని ఏకంగా కారులో రాచమర్యాదలతో తరలించారా? అంటే ఔననే అనిపిస్తోంది ఈ షాకింగ్ వీడియో చూస్తే.. ఎవరు తరలించారు? ఎందుకు తరలించారని ఆరాతీస్తే.. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే కాలేజీ యాజమాన్యం ఇంతటి దుశ్చర్యకు పాల్పడిందని అర్థమవుతోంది.

కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల బాత్ రూంలో సీక్రెట్ కెమెరాలు అమర్చి అమ్మాయిల వీడియోలు చిత్రీకరించి డార్క్ వెబ్ లో విక్రయిస్తున్న కొందరు దుండగుల వ్యవహారం ఏపీలో సంచలనమైన సంగతి తెలిసిందే. దాదాపు 300 వీడియోలు రికార్డయ్యాయి. విద్యార్థినులు మహిళల విశ్రాంతి గదిలో రహస్య కెమెరాలను కూడా అమర్చారు. ఆమె అదే కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న ఓ అమ్మాయి ఈ కుట్రకు సూత్రధారి అని… ప్రియుడి బెదిరింపులకు భయపడి ఆమె ఇలా చేసిందని సమాచారం.

ఆ ఫైనలియర్ విద్యార్థిని.. విద్యార్థులంతా ఆందోళన చేస్తుండగానే కాలేజీ యాజమాన్యం, కొందరు పోలీసుల సాయంతో ఏకంగా కారులో సేఫ్ గా కాలేజీ నుంచి తీసుకెళుతున్న దృశ్యం కెమెరాకు చిక్కింది. ఎవరో వీడియో తీయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

ఈవీఎం సీఏం ఆదేశాలతోనే గుడ్లవల్లేరు కాలేజీ నిదితురాలిని అర్ధరాత్రి ఊరు దాటించిన కాలేజీ యాజమాన్యం తీరుపై విద్యార్థినులు , నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories