Top Stories

రామ్ గోపాల్ వర్మ కేసులో హైకోర్టు సంచలనం.. చంద్రబాబు ప్రభుత్వానికి గట్టి షాక్!

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో తీసిన ‘వ్యూహం’ చిత్రం విడుదలకు ముందు, రామ్ గోపాల్ వర్మ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపైనే ఈ సెటైరికల్ మూవీ తీశాడు. వారిపై సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.

అయితే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక వర్మపై ఫిర్యాదులు దాఖలయ్యాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా, రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు, తనను వేధించడానికి.. అరెస్టు చేయడానికి కుట్ర జరుగుతోందని, పోలీసు విచారణ ప్రారంభించాలని మరియు తనపై అన్ని చట్టపరమైన కేసులు ఎత్తివేయాలని హైకోర్టులో పిటీషన్ వేశారు.

రామ్ గోపాల్ వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని వారం రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజాగా వర్మపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. తన పూర్వపు మాటలను మరోసారి గుర్తు చేసింది. రామ్ గోపాల్ వర్మపై తొందరపడి చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. దీంతో టీడీపీ, జనసేన అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు.

కాగా, రామ్‌గోపాల్‌ వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. తీర్పు ఆయనకు అనుకూలంగా వస్తుందని సోషల్ మీడియా వినియోగదారులు భావిస్తున్నారు. ఇదే జరిగితే ఏపీ ప్రభుత్వంపై టీడీపీ, జనసేన మద్దతుదారులు నిప్పులు చెరిగారు.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories