Top Stories

పవన్ కళ్యాణ్ పై పిఠాపురం ప్రజలు ఆగ్రహం

పవన్ కళ్యాణ్ చెప్పింది శ్రీరంగనీతులు.. ఇప్పుడు కనీసం పిఠాపురం వైపు చూడడం లేదట.. తుఫాన్ భారీ వర్షాలకు ఏపీలోని ఉత్తరాంధ్ర వణుకుతోంది. వరదతో పేదలు, గుడిసెవాసులు, చిన్న ఇంటి వరకూ భిక్కుభిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. చాలా మంది వరదల వల్ల నీరు చేరి నిరాశ్రయులుగా మారారు.

ఇలాంటి పరిస్థితుల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ కనీసం అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలను కనీసం డిప్యూటీ సీఎంగా కూడా ఆదుకోవడం లేదు.

పవన్ కళ్యాణ్ తమను ఇంత కష్టాల్లో వదిలేసి సింగపూర్, అసెంబ్లీ అంటూ ఫోజులు కొడుతున్నాడని.. భారీ డైలాగులు వల్లెవేస్తున్నాడని పిఠాపురం ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.

వరదలు వల్ల నిరాశ్రయాలుగా మారామని పిఠాపురం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు ఎప్పుడు కూలిపోతాయో తెలియని గుడిసెలు ఇళ్లలో ఉంటున్నామని.. వరదలకు కూలిపోతాయని భయమేస్తోందని.. వరదలకు పాములు, తేల్లు సహా ఎన్నో వస్తున్నాయని ప్రాణం భయం ఉందని.. పవన్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

పిఠాపురం ప్రజల ఆగ్రహం వీడియోలను నెటిజన్లు బయటపెట్టి పవన్ కళ్యాణ్ కు ట్యాగ్ చేసి దుమ్మెత్తిపోస్తున్నారు. గెలిచాక పిఠాపురం వాసులు గుర్తుకురావడం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories