Top Stories

వైరల్ మంత్రి నిమ్మలకు రాడ్ దింపేసిన జాఫర్.. వైరల్ వీడియో

బుడమేరు వరద వచ్చి విజయవాడ మునిగిపోయింది. సహాయక చర్యల్లో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని స్వయంగా బాధితులే ఆరోపించారు. కనీసం తాగడానికి నీరు, తినడానికి బిస్కెట్లు కూడా అందలేదని ఆరోపించారు. నీట మునిగి సర్వం కోల్పోయిన బాధితుల విమర్శలు వైరల్ అయ్యాయి.

అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఈ బుడమేరు పాపంజగన్ దేనని మొత్తం తమ పాపాన్ని జగన్ పై నెట్టేసింది. ఎంత దారుణమంటే ‘నీకు రూ.15 వేలు, నీకు రూ.18వేలు అంటూ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన మంత్రి నిమ్మల రామానాయుడు ఆ తర్వాత అసలు ఆ హామీనే నెరవేర్చలేకపోయాడు. ఇప్పటికీ దాటవేస్తూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు మొత్తం జగనే కారణమని వాదిస్తున్నాడు.

అయితే అందరూ వదిలినా వివాదాస్పద జర్నలిస్టు జాఫర్ ఈ విషయాన్ని వదలడం లేదు. తాజాగా మంత్రి నిమ్మలతో ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఇందులో బుడమేరు వరద పాపం మీదేనని జాఫర్ సూటిగా ప్రశ్నించాడు. కానీ నిమ్మల కూడా దీనికి ‘ఇది జగన్ మోహన్ రెడ్డి పాపమే.. బుడమేరుకు శాపంగా మారింది’ అని అన్నాడు.

దీనిపై జాఫర్ ‘తాను పరిశోధన చేశానని.. ఇది 15 ఏళ్ల నుంచి చేసిన పాపమని.. మీ టీడీపీ ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన నిర్వాకమని.. దీనికి జగన్ కు ఏంటి సంబంధం అంటూ చెడుగుడు ఆడేశాడు. దీంతో మంత్రి నిమ్మల నోట మాట రాలేకుండా పోయింది.. ఆ వీడియోను ఇప్పుడు చూడొచ్చు.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories