Top Stories

తెల్దేశం నాకొడుకయినా .. జన్సేన నాకొడుకయినా.. నా కమీషన్ నాకు ఇవ్వాల్సిందే..

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలకు పట్టపగ్గాల్లేకుండా పోతున్నాయి. తెలుగుదేశం ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలను సామాంత రాజ్యాలుగా భావిస్తున్నారు. ఎక్కడికక్కడ ఇసుక, మైనింగ్ సహా ప్రకృతి వనరులను గుప్పిట పట్టి అమ్మేసుకుంటున్నారు. దర్జాగా దందా నిర్వహిస్తున్నారు.

ఇక ఫ్యాక్షన్ రాజ్యమేలే అనంతపురంలో అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్ గానే ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. నా తాడిపత్రి నియోజకవర్గంలో ప్రతీ లిక్కర్ షాప్ నాకే కావాలి.. ఎవరికైనా వెళ్లినా నాకు వాటా ఉండాల్సిందేనని హుకూం జారీ చేశాడు. ‘తెలుగుదేశం, జనసేన నా కొడకల్లారా ఎవరైనా లిక్కర్ దందాలో వేలుపెడితే తాటతీస్తాను’ అంటూ ఓపెన్ గానే జేసీ హెచ్చరికలు పంపాడు.

ఇసుక, సారాయి, క్లబ్బుల దందా అవసరం లేదు.. లిక్కర్ దందాలో మాత్రం వేలుపెడితే ఊరుకోను. మీరు ఎంతైనా దోచుకోండి.. లిక్కర్ షాపుల్లో మాత్రం నాకు 15-20 శాతం కమీషన్ నాకు ఇవ్వాల్సిందే అంటూ ఓపెన్ గానే హెచ్చరించారు.

ఒక టీడీపీ ఎమ్మెల్యే అయ్యి ఉండి ఓపెన్ గానే 15 శాతం నాకు కమీషన్ కావాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్ గా బెదిరింపులకు దిగిన వీడియో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేలు ఇలా ఉంటే ఇక అభివృద్ధి ఎక్కడని.. అంతా దోపిడీనే అంటూ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories