Top Stories

ఒరేయ్ లోకేష్ గా .. కేఏ పాల్ మాస్ వార్నింగ్.. వైరల్ వీడియో

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తన ఘాటైన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. నారా లోకేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ఆయన తండ్రి చంద్రబాబునాయుడు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

“ఒరేయ్ నారా లోకేష్! నీ రెడ్ బుక్ ఎంత?” అంటూ నేరుగా కేఏ పాల్ దుమ్మెత్తి పోశారు. లోకేష్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యల తీరును చూస్తే, టీడీపీ కుటుంబ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఇంతకూ కేఏ పాల్ ఆగ్రహానికి కారణమెంటంటే, లోకేష్ తన తండ్రిని సమర్థించుకుంటూ చేస్తున్న వ్యాఖ్యలు.. వైసీపీ నేతలను కిడ్నాప్ లు చేయించడం.. వైసీపీ నేతలపై దాడులను.. ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తున్న కుట్రలపై కేఏ పాల్ మండిపడ్డారు. ఆ రోజు YSR తలుచుకుంటే మీ నాన్న గతి ఏమై ఉండేదో తెలుసుకో” అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చంద్రబాబుకు ఎదురైన పరిస్థితులను కేఏ పాల్ గుర్తు చేశారు.

కేఏ పాల్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే, టీడీపీ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. కానీ, కేఏ పాల్ గతంలో కూడా చంద్రబాబునాయుడు, లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఈ ఆరోపణల నేపథ్యంలో టీడీపీ ఎలా స్పందించబోతోందో చూడాలి. మరి కేఏ పాల్ చేసిన ఈ కామెంట్స్ మరిన్ని రాజకీయ దుమారాలను రేపుతాయా? వేచిచూడాలి!

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories