Top Stories

కాపు నేతలకు వైసీపీ ఫోన్లు.. తేలిపోయిన పవన్ బలం!

ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలు కాపు సామాజిక వర్గ రాజకీయ దిశను మరోసారి స్పష్టంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై విమర్శల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వైఖరి కాపు నేతల్లో భరోసాను పెంచింది. మోసం చేసిన పవన్‌ పై వైసీపీ వైఖరి కరెక్టేనని అర్థమైంది.

గతంలో కాపు ఉద్యమానికి ముఖచిత్రంగా నిలిచిన ముద్రగడ పద్మనాభం ఉన్నప్పటికీ, కాపుల ఆకాంక్షలకు పూర్తిస్థాయి నెరవేర్చారు. వారికోసం పోరాడారు.. ఆ లోటును పవన్ రాజకీయ ఎదుగుదలకు ఉపయోగించుకున్నాడన్న భావన కాపుల్లో బలంగా ఉంది. ఆయన కాపు అనే గుర్తింపును బహిరంగంగా ముందుకు తేవకపోయినా చంద్రబాబుకు కాపు ఓటు బ్యాంకు తాకట్టు పెట్టాడని క్యాష్ చేసుకున్నాడన్న విమర్శలు వినిపించాయి.

2024 ఎన్నికల్లో పవన్ సూచించిన కూటమికి కాపుల మద్దతు నిర్ణయాత్మకంగా మారింది. డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టాక కాపులకు తగిన ప్రాధాన్యత పదవులు గుర్తింపు లభించలేదన్నది వారిలో ఆందోళన.. ఇటీవల అంబటి రాంబాబు అరెస్టు సందర్భంలో కాపు నేతలకు వైసీపీ నుంచి ఫోన్లు వచ్చాయి.పవన్ పట్టించుకోకపోవడంతో వారంతా రాంబాబుకు మద్దతుగా పెద్ద ర్యాలీ తీశారు.

మొత్తానికి ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా నిలిచే కాపు సామాజిక వర్గం ఇప్పటికీ పవన్ కు దూరంగా మారుతున్నారన్న వాస్తవం మరోసారి రుజువైంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories