Top Stories

చంద్రున్ని చూస్తూ వైసీపీ పెట్టినట్టుంది.. మా దరిద్రాలు అట్లున్నాయి : కేతిరెడ్డి

వైసీపీకి దరిద్రం పట్టుకున్నట్టుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. వినాయకచవితి రోజు చంద్రుడిని చూస్తే అపనిందల పాలు అవుతున్నట్టు మా వైసీపీ చంద్రున్ని చూస్తూనే పార్టీ పెట్టినట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. పార్టీ పెట్టినప్పటి నుంచి నిందలేనని.. వీటిని తుడుచుకోవడానికే సరిపోతోందని ఆవేదన చెందాడు. జగన్ పార్టీ పెట్టినప్పుడు లక్ష కోట్ల అవినీతి చేశారని ఆరోపించారని.. జైలుకు పంపారని కేతిరెడ్డి చెప్పుకొచ్చాడు. తర్వాత నిందలు వేశారని.. ఈ మోయడానికే ఈ దరిద్రం అంతా సరిపోతోందని.. ఇవే ఎల్లో మీడియా మాపై బురద జల్లుతున్నారని వాపోయారు.

వైసీపీ అధికారంలో ఉండగా.. అసలు పెట్టుబడులు రావడం లేదని.. పారిశ్రామికవేత్తలు పారిపోయారని ప్రచారం చేశారని.. కానీ ఇప్పుడు అదానీ జగన్ కు కోట్లు లంచం ఇచ్చారని వీరే ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తున్నారని కేతిరెడ్డి వాపోయారు.

మా పార్టీ చంద్రున్ని చూస్తూ పెట్టినట్టు ఉందని.. నిందలు మొయ్యడానికే సరిపోతాందని.. టీడీపీ, ఎల్లో మీడియా బురద జల్లడం మేం కడుక్కోవడానికే సరిపోతోందని కేతిరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశాడు. కేతిరెడ్డి ఏమన్నాడో ఆ వీడియోను ఇప్పుడు చూడొచ్చు.

Trending today

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

Topics

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

Related Articles

Popular Categories