Top Stories

ఆరేయ్ కిర్రాక్ ఆర్పీ.. పోతావ్ రరేయ్

ఏపీలో మదమెక్కిన పశువులా రెచ్చిపోతున్నాడు కమెడియన్ కిర్రాక్ ఆర్పీ. తన బాసు నాగబాబు చెప్పినట్టు తైతక్కలాడుతూ నోటికి ఇష్టమొచ్చినట్టు వాగుతున్నాడు. ఒక మహిళ, పైగా ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్, మాజీ మంత్రి అయిన రోజాపై దారుణ కామెంట్స్ చేస్తున్నాడు. ఒకప్పుడు జబర్ధస్త్ లో తనకు అన్నం పెట్టిన రోజా, మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి లాంటివారినే వదలకుండా తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ఆర్పీగాడి నోటిదూలపై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఏపీలో మహిళా సంఘాలు, మహిళా కమిషన్ లు అసలు ఉన్నాయా? లేవా? అన్నది తెలియకుండా ఉంది. ఎందుకంటే ఒక మహిళా మాజీ మంత్రిని పట్టుకొని కిర్రాక్ ఆర్పీ మాట్లాడిన మాటలు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి.

‘రోజా మనిషా.. పశువా.. రోజా నూనెనే తిరుమల లడ్డూలో వాడారు. రోజా పత్తిత్తుతో సమానం.. పందికొవ్వునే తిరుమల లడ్డూలో వాడారు. జంతువు అయిన రోజా కొవ్వు తీసి తిరుమల లడ్డూలో వాడారు’ అంటూ బలుపుతో కూడిన కిర్రాక్ ఆర్పీ మాటలు కలకలం రేపుతున్నాయి.

టీడీపీ, జనసేన ప్రభుత్వం ఉందని రెచ్చిపోతున్న ఈ కిర్రాక్ ఆర్పీ గాడి పాపం పండుతుంది. ఆ తిరుమలేషుడు కచ్చితంగా శిక్ష వేస్తాడు. వచ్చే వైసీపీ ప్రభుత్వంలో ఈ కిర్రాక్ ఆర్పీ గాడిని చెక్కడం గ్యారెంటీ.. ఇప్పుడు నోరు జారినందుకు అప్పుడు ఆర్పీగాడు అనుభవించమానడు..

Trending today

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

Topics

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

Related Articles

Popular Categories