Top Stories

తిరుమలకు లైన్ క్లియర్.. జగన్ తో పెట్టుకుంటే ఇట్లుంటదీ

శ్రీవారి లడ్డూ వివాదం పూర్తిగా రాజకీయంగా మారింది. అలాంటి సమయంలో జగన్ ప్రకటన వచ్చింది. శనివారం తిరుమల స్వామిని దర్శించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈరోజు సాయంత్రం జగన్ తిరుమల చేరుకోనున్నారు. రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. అయితే లడ్డూ వివాదం నేపథ్యంలో రెండు రోజుల పాటు జగన్ పర్యటనను అడ్డుకోవాలని కూటమి పార్టీలు, హిందూ సంఘాలు పిలుపునిస్తున్నాయి. తిరుమల స్వామివారి దర్శనంలో హిందూ మతంపై తనకున్న నమ్మకంపై జగన్ ప్రకటన చేసేందుకు అనుమతిస్తామని టీటీడీ చెబుతుండగా.. ఆ ప్రకటన చేయకుంటే అడ్డుకుంటామని కూటమి పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.

అయినా జగన్ పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. తిరుమల శ్రీవారిని ఎలాగైనా దర్శించుకోవాలని జగన్ నిర్ణయించుకున్నారు. అప్పటికే ఆయన తిరుమలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈరోజు మహాకూటమిలోని పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోవద్దని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నిర్ణయించింది. అలా కాకుండా జగన్ రాక మార్గంలో శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించారు. దీంతో జగన్ తిరుమల పర్యటనకు దాదాపుగా అడ్డంకులు తొలగినట్లేనని భావిస్తున్నారు. తిరుమలలో జగన్‌ను అడ్డుకోవడం తప్పుడు సందేశాన్ని పంపుతుందని హెచ్చరించిన కూటమి పార్టీలు దీనిని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.

ఒకవైపు టీటీడీ స్వతంత్ర సంస్థగా మారి, మరోవైపు జగన్‌ను అడ్డుకుంటే.. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం ఇదంతా చేస్తోందన్న సంకేతం పంపుతుందని అధికార కూటమి భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జగన్ పర్యటనను అడ్డుకోవద్దని నేతలను ఆదేశించారు. తిరుపతి లడ్డూలో జగన్ పైచేయి సాధించినట్లు తెలుస్తోంది.

Trending today

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

Topics

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

పో పోవయ్యా ‘బాబు’

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... ఏకంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

దువ్వాడ మరో సంచలనం

వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలతో మరోసారి సంచలనం...

Related Articles

Popular Categories