Top Stories

లోకేష్ ‘మాలోకం’.. మళ్లీ ఏసేసాడ్రా ‘బాబూ!’

ఎప్పుడొచ్చామన్నది కాదనయ్యా.. బుల్లెట్ దిగిందా లేదు.. ఈ గోదావరోడు ఇప్పుడు టీడీపీకి ఇలానే బుల్లెట్లు దించేస్తున్నాడు. ముఖ్యంగా ‘బాబోరి’ని.. ‘పవర్ రేంజర్’ను.. లోకేష్ ‘మాలోకం’ అంటూ తనదైన శైలిలో వేసిపడేస్తున్నాడు. ఎక్కడ నుంచి వచ్చాడో ఎప్పుడు వచ్చాడో కానీ ఈ గోదావరి వైసీపీ డైహార్ట్ ఫ్యాన్ సెటైర్లకు సోషల్ మీడియా మోత మోగిపోతోంది.

తాజాగా నారాలోకేష్ వైసీపీని టార్గెట్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టాడు. కానీ అక్కడే దొరికిపోయాడు. వైసీపీని టార్గెట్ చేద్దామనుకొని తనే టార్గెట్ అయిపోయి విమర్శకులకు, నెటిజన్లకు పావుగా మారిపోయాడని అంటున్నారు.

లోకేష్ ఇలా ట్వీట్ చేశాడో లేదో వైసీపీ ఫ్యాన్స్, నెటిజన్లు తగులుకున్నారు. లోకేష్ కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి వారి బంధువుల వరకూ అన్నీ బయటపెట్టి కడిగిపారేశారు.

ఈ తతంగాన్ని మన గోదావరి వైసీపీ హార్డ్ కోర్ అభిమాని తన యాసలో ఆకట్టుకునేలా ఏసిపడేశాడు. ‘చీకట్లో బాణం వేశాను.. నాకే వచ్చి తగిలింది.. బాబోరు గూబ గూయిమనిపించారు’ అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఎంతో వేగంగా యాసలో సెటైరికల్ గా వేసిన ఇతడి పంచ్ లకు సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది. పాపం లోకేషం మాలోకం అంటూ పేల్చిన ఈ వీడియో వైరల్ అవుతోంది. వైసీపీ అభిమానులు, నెటిజన్లు తెగ షేర్లు చేస్తూ ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మీరూ వీడియోను చూసి నవ్వుకోండి..

Trending today

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

Topics

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

Related Articles

Popular Categories