Top Stories

ఓపెన్ అయిపోయిన టాల్కం పౌడర్ వంశీ

నటి జెత్వానీ కేసు ఓ బూటకం అని అందరికీ తెలుసు. ముంబైలోని ఈ మాయలేడిని వైసీపీ హయాంలో అందరినీ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినందుకు ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. బడా పారిశ్రామికవేత్తను కూడా ఈమె బ్లాక్ మెయిల్ చేసినట్టు ఆరోపణలున్నాయి. వైసీపీ నేతలను ట్రాప్ చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.

అయితే అప్పటి కేసులో ఇనాల్వ్ అయిన ఐపీఎస్ సీతారామాంజనేయులు గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయంలో కీలక పాత్ర పోషించారు. అందుకే నాటి పగను దృష్టిలో పెట్టుకొనే చంద్రబాబు ఈ విధంగా సీతారామాంజనేయులును బుక్ చేయాలని నటి జెత్వానీ కేసును బయటకు తీశారన్నది వైసీపీ ఆరోపణ..

అందుకు తగ్గట్టే చంద్రబాబు తనను అరెస్ట్ చేసిన సీతారామాంజనేయులును నటి జెత్వానీ కేసులో బుక్ చేసి సస్పెండ్ చేశాడు. దీన్ని ఓపెన్ గా చెప్పలేక మన మహా టీవీ వంశీ నటి జెత్వానీ మహా పతివ్రత, ఆమె గొప్పతనాన్ని వర్ణిస్తూ పోయాడు. చివరకు చంద్రబాబును అరెస్ట్ చేసిన సీతారామాంజనేయులుకు ఇదే గతి పట్టిందని ఓపెన్ అయ్యాడు.

టీడీపీ పెట్టుబడులతో. చంద్రబాబు ప్రోద్బలంతో నడస్తున్న మహా టీవీని దాన్ని నడుపుతున్న వంశీ ఆ మాత్రం సపోర్టు చేయాల్సిందే.. కానీ వాస్తవాలు చెబితే ఈ టాల్కం పౌడర్ వంశీని ఎవరైనా నమ్ముతారు. అబద్దాల పునాదులపై మాట్లాడితే ఇలానే నవ్వుల పాలవుతారు. వంశీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories