Top Stories

ఏపీపై అంత ప్రేమ ఉంటే హైదరాబాద్ లో ఎందుకుంటున్నావు పవన్?

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలకు దారితీశాయి. కోనసీమ ప్రాంతంపై తెలంగాణ ‘దిష్టి’ పడిందని, తెలంగాణవాసులు కోనసీమను చూసి కుళ్లుకుంటున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జడ్చర్ల అనిరుధ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ, పవన్‌పై వ్యక్తిగత విమర్శలు ఎక్కుపెట్టారు..

“ఏపీలో నీకు సింగిల్ పోయే దమ్ము లేక పొత్తు పెట్టుకున్నావ్. చిరంజీవి లేకపోతే నిన్ను ఎవ్వడు దేకడు. ఏపీపై అంత ప్రేమ ఉంటే హైదరాబాద్ లో ఎందుకుంటున్నావు.”అంటూ అనిరుధ్ రెడ్డి మండిపడ్డరు.

అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు పవన్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి. పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలని అనిరుధ్ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి కూడా పవన్‌ వ్యాఖ్యలను తప్పుపట్టారు.

విభజన గీతలను దాటుతున్న విమర్శలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంగా ఉండి, 2014లో విడిపోయాయి. రాష్ట్రాలు వేరైనా, ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సఖ్యత ఉంది. అయితే, పవన్‌ కళ్యాణ్‌ చేసిన ‘దిష్టి’ వ్యాఖ్యలు, దానికి ప్రతిగా తెలంగాణ నేతలు చేసిన విమర్శలు మళ్లీ సీమాంధ్ర-తెలంగాణ విభజన గుర్తులను గుర్తు చేస్తున్నాయి.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలో ఉన్నాయి. ఈ కొత్త రాజకీయ పరిణామాలు రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను, రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్ధృతం చేయవచ్చు. ఈ వివాదంపై పవన్‌ కళ్యాణ్‌ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ నేతలు కోరుతున్నారు.

https://x.com/YSJ2024/status/1994685069085348028?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories