Top Stories

పిఠాపురంకు జగన్.. పవన్ గుండెళ్లు రైళ్లు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నేడు పిఠాపురంలో పర్యటించారు. ఏలేరు ముంపు ప్రభావిత గ్రామాలను సందర్శించారు.. ఈరోజు ఉదయం 9:15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. 10:30 గంటలకు పిఠాపురం చేరుకున్నారు..

జిల్లావ్యాప్తంగా వరదల కారణంగా 75 వేల హెక్టార్లలో వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీంతో 41 వేల మంది రైతులు నష్టపోయారని తేలింది. పంటనష్టం అపారంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. పిఠాపురం జిల్లాలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వేల హెక్టార్లలో చేతికొచ్చిన మొక్కలు నీటమునిగాయి. ఏలేరు రిజర్వాయర్ నుంచి ఇన్ ఫ్లో ఏమాత్రం తగ్గలేదు.

అదే సమయంలో పిఠాపురం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అసలు సపోర్ట్ చేయలేదని జగన్ అక్కడికి వెళ్లి నిరూపించేందుకు సిద్ధమయ్యారు. సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోని పవన్ రాష్ట్రానికి ఏం చేస్తాడో చూపిస్తానన్నారు. జగన్ యాత్ర ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గుండెల్లో రైళ్లు కదుపుతోంది.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories